News

News

కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

అయోధ్య ఆలయంలో బాల రాముడు విశేష పూజలు అందుకుంటున్నారు. రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య...
News

జ్ఞానవాపిలో మొదలైన పూజలు

యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపిలోని వ్యాసుని నేలమాళిగలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు వెలువరించిన తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ...
News

చైనా సైనికులను పరుగులు పెట్టించిన లద్దాఖ్‌ గొర్రెల కాపర్లు

తూర్పు లద్దాఖ్‌లో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో స్థానిక గొర్రెల కాపర్లు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. తమ దేశ భూభాగంలోకి రావొద్దని, గొర్రెలను మేపవద్దని అడ్డుపడిన చైనా సైనికులకు ఎదురొడ్డి నిలిచారు. ‘‘ఇది మా దేశం. ఈ నేలపై మాకే హక్కు...
ArticlesNews

క్షేత్రదర్శనం ముక్తి మార్గం

పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం, ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం...
News

రాష్ట్ర రాజకీయాలలో మతం రంగు

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర రాజకీయాలకు విరివిగా మతం రంగును పూసేస్తున్నారు. సిద్ధం పేరుతో తాను నిర్వహించే ప్రతీ బహిరంగ సభలోనే వేదికను అనుసంధానిస్తూ.. ఓ “శిలువ” మార్గాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆయన తన పార్టీ శ్రేణులకు నిర్ధేశించారు. సిద్ధం పేరుతో గత...
News

ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు

ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి...
News

రామ్ లల్లా విగ్రహాన్ని అద్భుతంగా గీసిన వికలాంగ కళాకారుడు..వీడియో వైరల్..

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాముడి విగ్రహం చిత్ర పటాన్ని ఎంతో మంది కళాకారులు గీశారు.. అందరికన్నా భిన్నంగా ఓ వికలాంగ కళాకారుడు అద్భుతమైన రాముని బొమ్మను గీశారు.. అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరం నుండి రామ్ లల్లా విగ్రహానికి భిన్నమైన...
ArticlesNews

అయోధ్య హిందువుల విశ్వ రాజధాని

‌ప్రపంచంలో నాగరికత వెల్లివిరిసిన మొట్టమొదటి రాజ్యం అయోధ్య. సూర్యవంశ రాజులు రాజధానిగా చేసుకున్న ప్రాంతం అయోధ్య. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు అయోధ్యను లక్షల సంవత్సరాల క్రితమే నిర్మించాడు. ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు. ఆయన పేరున ఇక్ష్వాకుల వంశం వచ్చింది. ఆ...
News

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు ; హిందువులకు పూజలకుఅనుమతి

ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో...
1 1,382 1,383 1,384 1,385 1,386 2,481
Page 1384 of 2481