News

News

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!

విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....
News

అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు!

శ్రీశైలం: శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉండటంపై అప్రమత్తమయ్యారు. అన్యమత చిహ్నాలు కలిగి ఉన్నారన్న ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు....
News

పోలీసుల అదుపులో దేశద్రోహులు!

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు...
News

దేశంలో బాంబు పేలుళ్ళకు ఉగ్ర కుట్ర!

భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు ఢిల్లీ: దేశంలో బాంబు పేలుళ్ళకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే, దీనిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు భగ్నం చేయడంతో భారీ ముప్పు తప్పింది. అయోధ్యతో పాటు నవరాత్రి వేడుకల్లో పేలుళ్లకు...
News

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

స్పెషల్‌ ట్రైన్లు పొడిగించిన రైల్వే శాఖ విజయవాడ: కరోనా వల్ల రైళ్ళ రద్దు, ఆ తర్వాత కొద్దిపాటి రైళ్ళు రాకపోకలు సాగించిన విషయం విదితమే. ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ రైల్వే పలు...
News

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన

లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి, ఉత్తర్‌ ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తాలూకు అలీగఢ్‌...
News

లండ‌న్‌లో సిక్కు వీరుడు ఇషార్ సింగ్ విగ్రహం

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో సిక్కు వీరుడు హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 1897లో చోటు చేసుకున్న సారాగఢీ యుద్ధంలో ఆయన 20 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించి వేలాది మంది అఫ్గాన్ సైనికులతో పోరాడారు. ఆ యుద్ధంలో ప్రాణాలు...
News

కేరళలోని జటాయురామ ఆలయానికి నడకదారి సర్వే

‘పదం పదం రామపదం’ అనే ప్రాజెక్ట్‌తో పనులు కొల్లం: కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా, చడయమంగళం గ్రామంలోని జటాయురామ ఆలయం దర్శించుకునేందుకు నడకదారి నిర్మాణానికి సర్వే ప్రారంభమైంది. మెట్లను ఒక్కొక్కటిగా రాతితో నిర్మించి, భక్తులు సులభంగా వెళ్ళేందుకు చర్యలు అధికారులు చేపడుతున్నారు....
News

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి: ఏపీలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని...
News

అమరావతిలో పడవ బోల్తా, 11 మంది గల్లంతు

అమరావతి: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడిరది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగిలిన...
1 1,358 1,359 1,360 1,361 1,362 1,730
Page 1360 of 1730