News

News

అయోధ్య బాలక్ రామ్, రామజన్మభూమిల సావనీర్‌ నాణేల విడుదల

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మూడు సావనీర్‌ నాణేలను విడుదల చేశారు. ఇందులో ఒక నాణేన్ని అయోధ్యలోని రామ్‌లల్లా, రామజన్మభూమి బొమ్మలతో రూపొందించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషను 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా...
News

రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 ప్రయోగం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో గురువారం మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌)...
News

వెయ్యి సంవత్సరాల తరువాత మల్లేశ్వరాలయ పునరుద్ధరణ ; స్వర్ణ శిఖర కుంభాభిషేక ఉత్సవాలకు శ్రీకారం

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వ రస్వామి ఆలయ స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 18 వరకు నిర్వ హించే ఉత్సవాల్లో తొలిరోజు మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులతో రుత్వికులు గణపతి పూజ చేయించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వర్ణశిఖర ప్రతిష్ఠ,...
News

భారతీయురాలిపై జాతి వివక్షకు 45 వేల పౌండ్ల పరిహారం

అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఓ భారతీయురాలిపై లండన్ లోని ఓ విశ్వవిద్యాలయం జాతి వివక్ష చూపింది. పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాజల్ శర్మ అయిదేళ్ల ఒప్పందం మీద అధ్యాపకురాలిగా పనిచేశారు. 2020 డిసెంబరుతో ఈ ఒప్పందం ముగిసింది. తన అనుభవంతో తిరిగి...
News

జ్ఞానదేవత సరస్వతీ మాత ఆశీర్వాదం అంద‌రిపై ఉండాలి : సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్

వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా రాజస్థాన్ ప్రాంతంలోని జోధపూర్ కు దగ్గరలో ఉన్న ఓషియా గ్రామంలో జ్ఞాన దేవత సరస్వతీ మాత పూజ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ గారు పాల్గొని విద్యార్థుల‌తో మాట్లాడారు....
News

బంభూల్‌పురాలో కర్ఫ్యూ సడలింపు

వారం కిందట అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో ఉత్తరాఖండ్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బంభూల్‌పురా పట్టణంలో హింసను అదుపు చేసేందుకు పోలీసు అధికారులు గత బుధవారం కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు క్రమంగా అదుపులోకి రావడంతో ఇవాళ కర్ఫ్యూ సడలించారు....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 18 ; సి.వై. చింతామణి

జాతీయస్థాయిలో సంపాదకులుగా వెలుగొందిన ఆంధ్రులలో అగ్రగణ్యులు సి.వై. చింతామణి. సంపాదకీయాల సాహసి, స్థానబలం లేకున్నా ప్రముఖులను ఢీకొనే మనస్తత్వం వున్న జర్నలిస్టు చింతామణి. ఈ తరం వారికి అంతగా ఆయనగురించి తెలియదు. కాని ఈ కలం వీరుడు 8 దశాబ్దాల క్రితమే...
News

రథసప్తమికి ముస్తాబైన అరసవల్లి దేవస్థానం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం, ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి జయంత్యుత్సవం గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అరసవల్లి ఆలయంలో మహాక్షీరాభిషేకం పూజలు చేయనున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు,...
ArticlesNews

పాకిస్తాన్‌ ‌భయంతో వణికిపోయిన క్షణాలు

‘అభినందన్‌ను విడిచిపెట్టి పాకిస్తాన్‌ ‌మంచి పని చేసింది. లేదంటే ఓ భయానక రాత్రిని చూడాల్సి వచ్చేది’ – 2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. అప్పట్లోనే ఈ వ్యాఖ్య ఆసక్తిని...
News

త్రివర్ణ శోభితంగా బుర్జ్ ఖలీఫా

మోదీకి స్వాగతం పలుకుతూ దుబాయ్ లోని ప్రపంచ అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీ ఫాపై భారత త్రివర్ణ పతాకాన్ని, 'గౌరవ అతిథి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' అనే సందేశాన్ని ప్రదర్శించారు. సదస్సులో పాల్గొనేముందు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్...
1 1,358 1,359 1,360 1,361 1,362 2,481
Page 1360 of 2481