News

News

చైనా కొత్త సరిహద్దు చట్టం… భారత్ ప్రయోజనాలకు విఘాతం!

న్యూఢిల్లీ: చైనా నూతన జాతీయ సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు...
News

ఇమ్రాన్ ఖాన్ డౌన్‌… డౌన్‌!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో భారీ నిరసనలు క‌రాచీ: పాకిస్థాన్​లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన బాట పట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీధుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనల్లో...
News

ఫేస్‌బుక్‌లో పాపులర్‌ కోసం మతాల మధ్య చిచ్చు!

బంగ్లా హింస నిందితుల అరెస్టు ప్రధాన నిందితుడు ఫిలాసఫీ విద్యార్థి దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్‌ హుస్సేన్‌ కూడా అరెస్టు ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజంపై హింసను ప్రేరేపించి, సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు...
News

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం జరిగింది. సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, ప్రేక్షుల ఆదరణ పొందిన సినిమాలకు భారత వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకయ్యనాయుడు అవార్డులు...
News

దీపావళి నాడు క్రాకర్స్‌ పేల్చితే నష్టమేమిటి?

మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముంబై: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో పాకిస్తాన్‌ గెలిచింది. పాకిస్తాన్‌ విజయంపై భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బాణసంచా పేల్చినట్లు నివేదికలు ఉన్నాయి. దీనిపై మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ములుగు- బీజీపూర్‌ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒకరు వాజేడు-వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ...
News

మెరుగైన ఆడిటింగ్ విధానాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ

ఆర్‌.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి న్యూఢిల్లీ: క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ సమర్థంగా చేపట్టడం అవసరమని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో...
News

పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశాల మధ్య రాత్రి జరిగిన రసవత్తర పోరులో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ...
News

జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం

ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో...
News

లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు!

అనంత‌పురం: ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రం లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల...
1 1,356 1,357 1,358 1,359 1,360 1,764
Page 1358 of 1764