News

News

సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం దోహదపడుతున్నాయి : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం పెద్ద ఎత్తున దోహదపడుతున్నాయిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. భాగ్యనగర్‌లోని ఘట్‌కేసర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువారం నిర్వహించిన “స్వరఝరి” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు....
News

కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా, చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర ప్రయత్నాల్లో భాగంగా చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నాసా శ్రమిస్తోంది. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో చేపట్టిన ల్యాండర్ ప్రయోగం విఫలం కాగా, మరో లూనార్ ల్యాండర్ ను తాజాగా చంద్రుడిపైకి...
News

బెంగాల్ లైంగిక వేధింపుల ఘటనపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సిడబ్ల్యు బృందం గురువారం సందేశ్‌ఖాలీలో చూసిన ‘దయనీయమైన పరిస్థితుల’ను తీవ్రంగా ఖండించింది. పొలిసు అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)...
ArticlesNews

ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు

( ఫిబ్రవరి 16 - భీష్మాష్టమి ) భీష్ముడు అనగానే ధైర్యసాహసాలకు మారుపేరైన రూపం మెదులుతుంది. తండ్రి కోసం, కొడుకుల కోసం, ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు. ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక...
News

శ్రీశైల మల్లన్నకు స్వర్ణరథం

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు,...
News

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల ఆహ్వానం

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (యువిక) కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే...
News

మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీల అడ్డదారులు

వెనుకబడిన వర్గాల ప్రజ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా రాజస్తాన్ లోని భరత్‌పూర్‌లో మత మార్పిడికి ప్రయత్నించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు హిందువులను డబ్బు ఎర చూపి క్రైస్తవులుగా మార్చేందుకు...
News

బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి : మంత్రి పెద్దిరెడ్డి

ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చిత్తూరుజిల్లా బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తామని రాష్ట్ర అటవీశాఖ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా బోయకొండ గంగాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో...
News

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి శోభ

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్యుని పుట్టిన రోజైన ఈ రధసప్తమి నాడు అరసవల్లి సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర స్వాత్మనందేంద్ర సరస్వతి...
ArticlesNews

ప్రత్యక్ష ప్రత్యక్ష నారాయణుడికి ప్రణమిల్లుదాం

( ఫిబ్రవరి 16 - రథసప్తమి ) ఏ దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా.. అనేక ఆధ్యాత్మిక సాధనలు ఆచరించాలి. కానీ అవేవీ అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్య నారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు....
1 1,357 1,358 1,359 1,360 1,361 2,481
Page 1359 of 2481