News

News

మధ్యప్రదేశ్‌లో ఒకేచోట వందలాది ఆవుల కళేబరాలు

మధ్యప్రదేశ్‌లోని సిల్లియర్‌పూర్‌ గ్రామం సమీపంలోని అడవి వద్ద వందలాది ఆవుల కళేబరాలు కనిపించడం సంచలనం కలిగించింది. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు. ఇవేమైనా వ్యాధితో చనిపోయాయా? ఎక్కడ నుంచి తీసుకొచ్చి పడేశారు? తదితర సమాచారమేమీ వెల్లడి కాలేదు. రాత్రిపూట సమీపంలోని పట్టణాల నుంచి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 21 ; భోగరాజు పట్టాభి సీతారామయ్య

ఆంధ్రనాయకులు కొందరు తమ సొంత ప్రాంతం గురించేకాక మొత్తం దేశం గురించి ఆలోచించిన వారు. జాతీయ నాయకులతో పెద్ద వసమని సత్సంబంధాలు కలిగిన వారై, జాతీయ ఉద్యమాలను తీర్చిదిద్దారు. తమ సొంత పట్టణాలు, జిల్లాల మీద పూర్తి పట్టుతో, స్థానిక ప్రజలను...
News

అన్ని దారులూ అంతర్వేదికే

సాగర సంగమ ప్రాంతం కల్యాణ కాంతులతో కొత్త సొబగులు అద్దుకుంది. లక్ష్మీనృసింహస్వామివారి దివ్య పరిణయోత్సవాలకు శుభ సమయం ఆసన్నమవుతున్న వేళ.. అందరి దృష్టి అంతర్వేది వైపే. పరిణయోత్సవాన్ని నేత్రపర్వంగా వీక్షించి ప్రణమిల్లాలని, భక్తిపూర్వకంగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని అంతా తరలివస్తున్న...
News

వరకట్నం కట్టడికి 200 ఏళ్ల కిందటే ఉత్తర్వులు

కేరళలో వరకట్న వేధింపులతో వివాహితల ఆత్మహత్యలు పెరుగుతున్న వేళ.. పూర్వపు ట్రావెన్‌కోర్‌ సంస్థానం మహారాణి గౌరీ పార్వతీ బాయీ రెండు శతాబ్దాల కిందటే ముందుచూపుతో జారీ చేసిన కీలక ఉత్తర్వులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ‘వర దక్షిణ’ పేరుతో ఇచ్చే సొమ్ముపై...
ArticlesNews

డీఎంకే పాలనలో తమిళనాట పెరుగుతున్న బలవంతపు మతమార్పిడులు

తమిళనాడులో ద్రవిడ నమూనా పాలనలో బలవంతపు మతమార్పిడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బలహీన మనస్కులను లోబరచుకుని మతం మార్చే ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కోయంబత్తూరు దగ్గర మదురతామలై వద్ద జరిగిన సంఘటన వంటి సంఘటనలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. దినేష్‌కుమార్ అనే...
News

ఆదిత్యా.. ఆదాయం ఇంతేనా..?

రథసప్తమి నాడు రూ.500కు విక్రయించిన విశిష్ట దర్శనం టికెట్లు 1,010 అమ్ముడుపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఒక టికెట్‌పై ఇద్దరు చొప్పున ఉదయం 7.30 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతించారు. ఆ క్యూలైనులో 2,020 మందే దర్శనం చేసుకున్నట్లు...
News

అక్బర్, సీత పేర్లతో ఒకే ఎన్‌క్లోజర్లో సింహాలు : కోర్టును ఆశ్రయించిన వీహెచ్‌పీ

పశ్చిమబెంగాల్ అటవీ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. పశ్చిమబెంగాల్ శిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్, సీత అనే రెండు మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. అటవీశాఖ అధికారుల నిర్ణయంపై విశ్వ హిందూ...
ArticlesNews

సందేశ్‌ఖాలి సందేశం

రాజా రామమోహనరాయ్‌, బంకించంద్ర, టాగూర్‌, సుభాశ్‌బోస్‌ వంటి వారు పుట్టిన గడ్డకు పట్టిన దుర్గతి ఇది. ఇదే ఆధునిక బెంగాల్‌ దుస్థితి. ఇదంతా ఒక మహిళ ముఖ్యమంత్రిగా అఘోరిస్తున్న రాష్ట్ర వాస్తవిక చిత్రమంటే నమ్మక తప్పదు. అధికార పార్టీలోని గూండాలూ, పోలీసులూ...
News

రామయ్య క్షేత్రంలో నత్తనడకన అభివృద్ధి పనులు

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తున్నా ఏకశిలానగరి కోదండరామాలయం అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత తాత్సారం చేయడం, వేడుకల వేళ తితిదే యంత్రాంగం హడావుడి చేయడం రివాజుగా మారింది. సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణంలో 15,850...
Newsvideos

కువ్వత్‌ ఉల్‌ ఇస్లాం మసీదును ఆలయాలను కూల్చి నిర్మించారు : పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్‌

కుతుబ్‌మినార్‌ సమీపంలోని కువ్వత్‌ ఉల్‌ ఇస్లాం మసీదును 27 దేవాలయాలను కూల్చివేసి నిర్మించారని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహమ్మద్ తెలిపారు. కుతుబ్ మినార్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కుతుబ్ మినార్ వెళ్లండి. కుతుబ్ మినార్...
1 1,352 1,353 1,354 1,355 1,356 2,481
Page 1354 of 2481