అయోధ్యకు ప్రత్యేక బస్సు
అయోధ్య రామ మందిరం దర్శనం కోసం కాకినాడ నుంచి సోమవారం ప్రత్యేక బస్సు బయలుదేరింది.కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు ఈ స్పెషల్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు పది రోజులు ప్రయాణించి 14 క్షేత్రాల దర్శనం...









