News

News

అయోధ్యకు ప్రత్యేక బస్సు

అయోధ్య రామ మందిరం దర్శనం కోసం కాకినాడ నుంచి సోమవారం ప్రత్యేక బస్సు బయలుదేరింది.కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు ఈ స్పెషల్‌ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు పది రోజులు ప్రయాణించి 14 క్షేత్రాల దర్శనం...
News

నేడు ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణం

తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణం మంగళవారం రాత్రి 10.25 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి, అమ్మవార్లకు పట్టు...
News

వనజాతరకు సర్వం సిద్ధం, భక్తుల కోసం ‘మై మేడారం’ యాప్

సమ్మక్క, సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వన దేవరుడు, సమ్మక్క భర్త పగిడద్దరాజుతో పాటు ఆయన కుమారుడు జంపన్నను నేడు మేడారం తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాల మేరకు పూజలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం...
News

విశ్వంలో అత్యంత శక్తిమంతమైన క్వాసార్‌ గుర్తింపు

విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని నడిభాగంలో ఒక భారీ కృష్ణబిలం ఉంది. అది చాలా వేగంగా ఎదుగుతోంది. ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలోని పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు వెల్లడైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఈ క్వాసార్‌.....
News

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : జాతీయ మహిళా కమిషన్

పశ్చిమ బెంగాల్ లోని సందేశ్‌ఖలిలో మహిళలపై స్థానిక టిఎంసి నేతల సారధ్యంలో జరిగిన అత్యాచారాల ఘటనల పట్ల జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) చైర్‌పర్సన్ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వం అసంఖ్యాక మహిళల నోళ్లను...
News

తిరుపతి నగరం 894వ జన్మదినం ; ఈ నెల 24న ఘనంగా ఆవిర్భావ వేడుకలు

హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలియుగా వైకుంఠ క్షేత్రం తిరుపతి పుట్టినరోజు సంబరాలకు సిద్ధమైంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న టెంపుల్‌ సిటీ తిరుపతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేటున్నారు. ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన...
News

అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

అయోధ్య బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని...
News

తిరుపతమ్మ భక్తులపై పోలీసు జులుం, భీమవరం గ్రామంలో ఉద్రిక్తత

రంగుల మహోత్సవం పూర్తిచేసుకుని జగ్గయ్య పేట నుంచి పెనుగంచిప్రోలు బయల్దేరిన అమ్మవారి మండలంలో భీమవరం గ్రామానికి సోమవారం ఉదయం చేరుకుంది. ఈ సందర్బంగా గ్రామంలో ఊరేగింపు అనంతరం అంకమ్మ గుడి దగ్గర భక్తులు సందర్శనార్ధం కొద్ది సేపు ఉంచారు. ప్రతిసారి 3–4...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 22 ; ఆచార్య ఎన్.జి. రంగా

బహుముఖ ప్రజ్ఞాశాలి. రైతాంగనాయకులు ఆచార్యరంగా గారు అచంచల దేశభక్తులు. ఏక కాలంలో అటు వలసవాదులతోనూ, ఇటు ఫ్యూడల్ శక్తులతోనూ అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు. సోవియెటిజంను, నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి, రైతాంగ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం అహిర్నశలు శ్రమించిన నేత....
News

24నుంచి విశాఖలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహా సభలు

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. షీలానగర్‌లోని బీవీకే స్కూల్ ప్రాంగణంలో రెండురోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. ఈ సభలకు బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు హిరణ్మయ పాండ్యా,...
1 1,350 1,351 1,352 1,353 1,354 2,481
Page 1352 of 2481