News

News

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని శంకుస్థాపన

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30...
News

గవర్నర్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసన

కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిస్ట్- ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని మట్టన్నూరులో ఆదివారం సాయంత్రం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు స్టూడెంట్స్ ఫెడరేషన్...
News

నేటి నుంచి విశాఖలో “మిలాన్‌ 2024”

భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్‌–2024 విన్యాసాలకు ఆతిథ్యం...
News

అలా ఎలా వీలవుతోంది?.. టీటీడీ సాయం కోరిన అయోధ్య ట్రస్టు

అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత రూపుదిద్దుకున్న భవ్య రామమందిరంలో కొలువైన బాలరాముడి దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ఇలా తరలివచ్చే భక్తులతో అయోధ్యాపురి కిటకిటలాడుతోంది. నిత్యం వేలసంఖ్యలో...
News

ఏపీలో తొలిసారి.. విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులకు ఇది సరికొత్త ఆకర్షణ కానుంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ.. సముద్రంలో వంద అడుగుల దూరం వరకు వెళ్లి.. అక్కడున్న వ్యూపాయింట్...
News

మహిళల భద్రతకు సరికొత్త పరికరం

మహిళల భద్రత కోసం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఒకే ఒక్క బటన్‌ నొక్కితే.. రిజిస్టర్‌ అయిన్‌ మొబైల్‌ ఫోన్లకు అలెర్ట్‌ మెసేజ్‌తోపాటు చిత్రంతో కూడిన లొకేషన్‌ లింక్‌ క్షణాల్లో చేరుతుంది. చిన్నపాటి ఈ...
News

శ్వేతగిరి యాత్రకు వేళాయే

శ్వేతగిరి యాత్రకు రంగం సిద్ధమైంది. భీష్మఏకాదశిని పురస్కరించుకుని.. ఈ నెల 20న గార మండలం శాలిహుండంలో వేణుగోపాలస్వామి యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ...
News

భారత నౌకాదళంలోకి అధునాతన విమానాలు

దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న భారత్‌.. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ‘ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ’ నుంచి రూ.2,900...
News

వజ్రపు తునకలా మెరుస్తున్న భూమి.. ఫొటో తీసి పంపిన నోవా-సి లాండర్

చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఈ నెల 15న కేప్ కానవెరాల్ లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు ఈ ల్యాండర్ ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటుపై ల్యాండర్...
News

బ్యాడ్మింటన్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సెమిస్‌లో జపాన్ పై సంచలన విజయం సాధించిన భారత జట్టు.. ఆదివారం మలేషియాలోని షా ఆలమ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్ లాండ్ జట్టును ఓడించింది. 3_2 తేడాతో ఫైనల్ మ్యాచ్లో...
1 1,353 1,354 1,355 1,356 1,357 2,481
Page 1355 of 2481