News

News

రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం; ‘అభ్యర్థన’ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు.. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అవన్నీ...
ArticlesNews

బాలాకోట్ గగన ప్రహారం: భారత సైన్యపు సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా వద్ద దాడి చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని భారత సైన్యం చేసిన సాహసోపేతమైన దాడి...
News

సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన అధికారి సస్పెండ్..

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 27 ; పింగళి వెంకయ్య

మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం కావాలని మనకు స్వరాజ్యం రావడానికి పూర్వమే చాలాకాలం క్రిందట, అంటే 1907లో ఒక మహామేధానికి, ఒక అకళంక దేశభక్తుడికి కోరిక కలిగింది. ఆ మహనీయుడు, ఆ బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీ పింగళి వెంకయ్యగారు....
News

పాక్ కు రావి నది నీరు పూర్తిగా నిలిపివేసిన భారత్

ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రావి నదిపై షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి.. పాక్‌కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ నీరుని జమ్ముకశ్మీర్‌లోని కథువా,...
News

ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!… పలువురు నేపాలీలు మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా ఆక్రమిత దొనెట ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. మృతుడిని సూరత్కుఊ చెందిన...
ArticlesNews

అం‌డమాన్‌ ‌కారాగారంలో… అహింసావాదుల వేటలో… వీరసావర్కర్‌

( ఫిబ్ర‌వ‌రి 26 - వీరసావర్కర్‌ ‌వ‌ర్థంతి ) ‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ ‌చేయడానికి వచ్చారు!’’ ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ ‌శాఖ అధిపతి జంషెడ్‌జీ దొరాబ్‌ ‌నగార్వాలా శివాజీ పార్క్ ‌నివాసానికి సిబ్బందితో...
News

పవిత్ర స్థలంలో ఎటు చూసినా మద్యం సీసాలే

వేద మంత్రోచ్చరణలతో మార్మోగిన ప్రాంతమది. భక్తులు, సందర్శ కులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించి, పంచ హారతులు అందుకొన్న పుణ్య స్థలం నేడు.. చెత్తతో నిండిపోయింది. పవిత్ర సంగమంలో పాకుడు దర్శనమిస్తోంది. ఘాట్లలో మద్యం సీసాలు కని పిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా...
News

భారత్-జపాన్ సేనల సంయుక్త విన్యాసాలు ప్రారంభం

భారత్ జపాన్ ల సంయుక్త సైనిక విన్యాసాలు ఆదివారం ప్రారం భమయ్యాయి. 'ధర్మ గార్డియన్' పేరిట నిర్వహిస్తున్న ఈ యు యుద్ధక్రీడలు మార్చి 9 వరకూ కొనసాగుతాయి. రాజస్థాన్ లోని స్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరుదేశాల...
News

ఆచార్య విద్యాసాగర్ జీ మనందరికీ మార్గదర్శకులు : సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్

అత్యంత కఠోరమైన ఉపవాసం, సంపూర్ణ పరిత్యాగాన్ని పాటించే ఆచార్య విద్యాసాగర్ జీ మనందరికీ మార్గదర్శకులు, పైగా దేశానికి గొప్ప ఆస్తి కూడా అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆచార్య...
1 1,338 1,339 1,340 1,341 1,342 2,481
Page 1340 of 2481