శ్రీరామనవమి వేడుక సందర్భంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్ని, హిందువులపై దాడికి పాల్పడిన కేసులో 16 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ వెల్లడించింది. గత ఏడాది శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా పలువురు...
శతాబ్దాల హిందూ ధర్మంలో దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అవి దేశ ఔన్నత్యానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకలుగా విరాజిల్లాయి. ఆర్థిక పరిపుష్టిగల కేంద్రాలుగా వినుతికెక్కాయి. భారతీయ సౌహార్థ్ర, స్నేహ వాతావరణానికి కీర్తికేతనాలుగా ప్రపంచం నలుమూలల తమదైన ముద్రను వేశాయనడం అతిశయోక్తి కాదు....
( ఫిబ్రవరి 27 - గోద్రా ఘటన ) అది దేశమంతా దాదాపు దూరదర్శన్ చూసే రోజులు.. అది 2002 ఫిబ్రవరి 27..దేశం నలుమూలల నుండి అయోధ్య చేరిన కరసేవకులు VHP అనుబంధ సంస్ధలు నిర్వహించిన ''పూర్ణాహుతి మహాయజ్ఞం'' అనే కార్యక్రమాన్ని...
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత...
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో ఓ వర్గం మహిళలపై కొందరు అరాచకవాదులు లైంగికదాడులకు దిగారనే ఆరోపణలపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు, ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్ను అరెస్ట్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పింది. అతన్ని...
జపాన్ మూన్ ల్యాండర్ మరో మైలురాయిని దాటింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచింది. సోమవారం ఉదయం జపాన్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించింది. ‘‘నిన్న రాత్రి స్లిమ్కు ఒక కమాండ్ పంపించగా, దానికి స్పందన వచ్చింది. అది...
డా॥ కట్టమంచి రామలింగారెడ్డి గారి అంచనాల ప్రకారం, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి స్థానం స్వాతంత్య్ర సమరభేరి నినదించటంలో అగ్రస్థానం, అయితే వారికి రావలసినంత కీర్తి లభించలేదు. మేధావుల వరుసలో వున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు అగ్రస్థానానికి వెళ్ళారట. కట్టమంచి వారు...
హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ధర్మ మార్గంలో నడవాలని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విజయయాత్రలో భాగంగా మహానంది క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధాని,...
తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వివరించారు....