News

News

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండపై ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రం – వివేక్ అగ్నిహోత్రి

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండ గురించి త‌న రాబోయే చిత్రం ది ఢిల్లీ ఫైల్స్‌లో చూపిస్తానని ప్ర‌ముఖు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. చండీఘ‌డ్‌లో నిర్వహించిన చిత్ర‌భార‌తి 5వ చలనచిత్రోత్సవంలో భాగంగా చిత్ర‌రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన...
News

మహానందికి చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి

మహానంది పుణ్యక్షేత్రానికి ఆదివారం జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేరుకున్నారు. ఆయన చేపట్టిన ధర్మ యాత్రలో భాగంగా మహానందికి రావడంతో ఈవో కాపు చంద్రశేఖరరెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జున శర్మ, వేద పండితులు రవిశంకర్...
News

1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు శనివారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులకు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి అలంకార...
News

ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలి

ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖలో మహిళా న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-రాజ్యాంగ ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ పమిడిఘంటం...
News

రాజ్యాంగం సవివర పరిష్కార సూచిక కాదు

అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు. శనివారం ఆయన బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో రెండు రోజుల...
News

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం..

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌...
News

వజ్రోత్సవ సంవత్సరంలో లక్ష ప్రదేశాలకు వీహెచ్‌పీ విస్తరణ

విశ్వహిందూ పరిషత్ వజ్రోత్సవ సంవత్సరం (షష్ఠి పూర్తి/60వ వార్షికోత్సవం) సందర్భంగా భారత్‌లోని లక్ష ప్రదేశాలకు సంస్థను విస్తరింపజేయనున్నట్లు పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే వెల్లడించారు. అయోధ్య ధామ్ లో ప్రారంభమైన మూడు రోజుల వీహెచ్‌పీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్...
News

నీట మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్ లోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ 'సుదర్శన సేతు'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు, నీట మునిగిన పౌరాణిక...
News

ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను Mనియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో యూసీసీ...
ArticlesNews

అరణ్యానికి ఆసరా

అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్‌ పర్యావరణవేత్త చికో మెండిస్‌ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ...
1 1,340 1,341 1,342 1,343 1,344 2,481
Page 1342 of 2481