News

ArticlesNews

సహనం, సహజీవనం బాటలో…

యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు....
News

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులుపై కేసు

తిరుమల శ్రీవారి ఆలయంపై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై టీటీడీ సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ జీఎం మురళి సందీప్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మురళి ఫిర్యాదు మేరకు పోలీసులు రమణ దీక్షితులుపై...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో పిన్‌ బాంబు కలకలం

మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ -ఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన...
News

ఇస్లాంలోకి మారకపోతే జైలుకే : మిత్రుడి బెదిరింపులతో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక రాజస్థానీ హిందూ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక, ఇస్లాంలోకి మతం మారాలన్న ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. తప్పుడు రేప్ కేసు పెట్టి, మతం మారకపోతే జైలుశిక్ష వేయిస్తామని బెదిరించడంతో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు...
News

సందేశ్‌ఖాలీ ఆందోళనలు.. నిజనిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్‌

సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతల ఆగడాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృంద సభ్యులను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ బృందంలో తెలుగు వ్యక్తి, పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, మాజీ...
ArticlesNews

పుల్లరిపై పల్నాటి బహిష్కరణ బాణం కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు ) నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి...
News

జ్ఞానవాపి వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్‌ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా...
News

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే

జమ్మూకశ్మీర్‌ నాడు, నేడు.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. ‘కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ నేషనల్‌ యూనిటీ - 2024’ పేరుతో ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.....
News

సందేశ్‌ఖలీ ఘటనపై నిషేధ ప్రతిపాదన-రాష్ట్రీయ సేవికా సమితి

విషాదం చాలా విచారకరం మరియు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దురదృష్టవశాత్తు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మహిళ అయినప్పటికీ, మహిళలపై జరుగుతున్న ఈ నేరాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రపంచంలోని మాతృత్వపు త్రిమూర్తులను తల్లిగా, జన్మస్థలంగా మరియు ప్రపంచానికి తల్లిగా...
1 1,339 1,340 1,341 1,342 1,343 2,481
Page 1341 of 2481