జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓటెయ్యండి ; హిందూ సమాజానికి వీహెచ్పి పిలుపు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవడంతో రామరాజ్య స్థాపన దిశగా ప్రయాణం మొదలైనట్లయిందని విశ్వహిందూ పరి షద్ (వీహెచ్పీ) పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని వ్యాఖ్యానించింది. భవిష్యత్తు తరాలకు సురక్షిత, సౌభాగ్య, శక్తిమంతమైన భారత్ను అందించాల్సిన బాధ్యత అందరిపైనా...









