News

News

‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్‌ షేక్‌ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసుల గురువారం ఉదయం ప్రకటించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంట్లో బుధవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు....
ArticlesNews

‘‘ సర్వోత్తములు మన గాడిచర్ల వారు’’

( ఫిబ్రవరి 29 - గాడిచర్ల హరి సర్వోత్తమ రావు వర్థంతి ) వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా కఠోర జైలు జీవితం అనుభవించిన వ్యక్తి ‘ఆంధ్రా తిలక్’ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు. అకుంఠిత దీక్షతో తన...
News

డీఎంకే ప్రకటనలో భారత రాకెట్‌పై చైనా జెండా

మాట మాట్లాడితే దక్షిణభారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ తమ వేర్పాటువాద బుద్ధి చూపించే డీఎంకే, ఈసారి ఏకంగా భారత రాకెట్‌పై చైనా జెండా బొమ్మ ముద్రించింది. ఇస్రో కొత్త లాంచ్‌ప్యాడ్‌కు శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ఇచ్చిన ప్రకటనలో చైనా రాకెట్‌ను ముద్రించారు....
News

పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఆందోళన

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి...
News

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు

మహాశివరాత్రి సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్లు తుని డిపో మేనేజర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. మార్చి 5న బస్సు తునిలో బయలుదేరి పూరి, కోణార్క్‌, సాక్షిగోపాలం, భువనేశ్వర్‌, జాజ్‌పూర్‌, గయ, బుద్ధగయ, శిరోగయ మీదుగా మహాశివరాత్రి రోజున...
News

మార్చి 1 నుంచి యూఏఈలోని హిందూ ఆలయ దర్శనం

ప్రధాని మోదీ ఈ నెల 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభించిన హిందూ ఆలయాన్ని మార్చి 1 నుంచి ప్రజలు దర్శించు కోవచ్చునని ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం...
News

అక్రమ మసీదును తొలగించండి: సుప్రీంకోర్టు ఆదేశం

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రభుత్వ స్థలంలో చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదును తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమంగా నిర్మించే స్థలాలు ఏనాడూ మతాన్ని ప్రబోధించడానికి సరైన వేదికలు కాబోవని వ్యాఖ్యానించింది. రహదారుల మీద, లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా గుడి,...
News

అర్చకోద్యమ పితామహుడు రామాచార్యులు : త్రిపుర గవర్నర్‌

బిజేపి, అర్చక సమాఖ్య, వైఖానస సేవా సంఘ నేత దివంగత తమిరిశ రామాచార్యులు సమాజంపై విశేష ప్రభావం చూపారని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రామాచార్యుల స్మారక సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన రామాచార్యుల కాంస్య విగ్రహావిష్కరణ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు

భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ...
News

కంచి జగద్గురువుల వాత్సల్యం

కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు, నడుస్తున్న దైవం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు శ్రీశైల కుంభాభిషేక నిమిత్తం శ్రీశైలంలో పీఠంతో గతవారం బసచేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఓ అద్వితీయ అనుభూతి కలిగింది. ఆ రోజు...
1 1,334 1,335 1,336 1,337 1,338 2,481
Page 1336 of 2481