చరిత్రను ఇకనైనా చక్కదిద్దుకోవాలి!
మన విద్యాలయాలలో బోధిస్తున్న భారతదేశ చరిత్ర చదివితే ‘హిందువులు ఎప్పుడు ఎవరితో పోరాడి ఎలా పరాజితులయ్యార’నే విషయం ప్రాధాన్యం వహిస్తుంది. మహారాష్ట్ర సామ్రాజ్యం నెలకొల్పిన శివాజీ మహారాజును ఔరంగజేబు ‘కొండ ఎలుక’ అన్నాడని రాస్తారు. కానీ ఛత్రపతి శివాజీ గురించి చదివితే...









