News

ArticlesNews

చరిత్రను ఇకనైనా చక్కదిద్దుకోవాలి!

మన విద్యాలయాలలో బోధిస్తున్న భారతదేశ చరిత్ర చదివితే ‘హిందువులు ఎప్పుడు ఎవరితో పోరాడి ఎలా పరాజితులయ్యార’నే విషయం ప్రాధాన్యం వహిస్తుంది. మహారాష్ట్ర సామ్రాజ్యం నెలకొల్పిన శివాజీ మహారాజును ఔరంగజేబు ‘కొండ ఎలుక’ అన్నాడని రాస్తారు. కానీ ఛత్రపతి శివాజీ గురించి చదివితే...
News

పూరీ ఆలయంలో బంగ్లాదేశీయుల కలకలం..

ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. ఇది గమనించిన విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కొందరు కార్యకర్తలు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12వ...
News

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి తరఫున పట్టు వస్త్రాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల శ్రీవారి తరఫున తితిదే ఈవో ధర్మారెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు...
News

నిత్యపూజయ్య… అభివృద్ధి ఏదయ్యా

ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధిచెందిన శైవ క్షేత్రం నిత్యపూజస్వామి ఆలయం ఏళ్లతరబడిగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. సుమారు రూ.కోటి శాశ్వత నిధి ఉన్నా నేటికీ ఆలయం గోపురాలకు కూడా నోచుకోలేని...
News

ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సంఘం ధర్నా

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. వాలంటీర్లను మార్చి ఏప్రిల్ నెలలో కూడా బోధకులుగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. బడ్జెట్ లేదని కారణంతో తమ సేవలను ఫిబ్రవరి...
News

గోదావరి యాసకు జీవంపోసిన పసలపూడి కథలు

గోదావరి జిల్లాల్లో జీవన విధానం, మాండలిక భాషా సౌందర్యాన్ని వంశీ కథల ద్వారా ప్రపంచానికి చక్కగా వివరించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం కె.రామచంద్రారెడ్డి రచించిన వంశీ మా పసలపూడి కథల కమామిషు పుస్తక...
News

7న అన్నవరంలో ప్రసాద్‌ పనులకు వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన

కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ నిధులతో అన్నవరం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 7న శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 7న ఉదయం వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం...
News

నృత్య బాలిక.. నిత్య వేడుక…

కూచిపూడి, సంప్రదాయ నృత్యాలతో తమదైన గుర్తింపు తెచ్చుకున్న గాజువాక ప్రాంత బాలికలు.. ఇటీవల రాష్ట్రస్థాయిలో వరుస ప్రదర్శనలు ఇస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచి 16 ఏళ్లలోపు ఉన్న వారంతా బృందాలుగా వీడి సత్తా చాటుతున్నారు. తెలుగు సంస్కృతి,...
News

శ్రీశైల పుణ్యక్షేత్రంలో వైభవంగా శివరాత్రి మహోత్సవాలు

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సోమవారం నల్లమల అడవుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. నాగులూటి నుంచి...
News

మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. దీనికి గానూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా...
1 1,327 1,328 1,329 1,330 1,331 2,481
Page 1329 of 2481