హైందవ ధర్మంతోనే విశ్వశాంతి
హైందవ ధర్మంతోనే విశ్వశాంతి సాకారం అవుతుందని ముంబయికి చెందిన అఖిల భారత వనవాసీ కల్యాణాశ్రమ అధికారి సోమయాజులు అన్నారు.అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ కృష్ణాపు రంలోని దామరాజు వెంకట రామయో గీశ్వర ఆశ్రమ నిర్వాహకులైన రామా నందస్వామి...







