News

News

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి సాకారం అవుతుందని ముంబయికి చెందిన అఖిల భారత వనవాసీ కల్యాణాశ్రమ అధికారి సోమయాజులు అన్నారు.అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ కృష్ణాపు రంలోని దామరాజు వెంకట రామయో గీశ్వర ఆశ్రమ నిర్వాహకులైన రామా నందస్వామి...
News

న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 20న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు మే 14వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు....
News

సింహాగిరి పై చందనం అరగతీత ప్రారంభం

సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలి విడత చందనం అరగదీత శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు తొలి చందనం చెక్కకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానా ర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలి చందనాన్ని అరగదీశారు....
News

నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు

ఖలిస్థాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితులకు పాక్ ఐఎస్ఐ ఏజంట్లతో సంబంధాలున్నాయని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కెనడాలోని...
News

గిరిజన సంస్కృతి రక్షణకు పాదయాత్ర

విశ్వశాంతి, సనాతన ధర్మం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అయిదు మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని రామానందస్వామి శనివారం తెలిపారు. కృష్ణాపురం ఆశ్రమం నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి. మాడుగుల మీదుగా పాడేరు వరకు పాద యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతంలోని హిందువులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో పాదయాత్రలో రామానందస్వామి, భక్తులు శ్రీరామ భజనలు చేయాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మాన్ని రక్షించుకునేందుకు పాటుప డాలని పేర్కొన్నారు. రఘుపతి, రమణ, మోహన్, ఉపాధ్యాయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు....
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
News

అహోబిలేశుని వసంతోత్సవం

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం...
News

ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు

ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, సిబ్బంది ఆమె...
News

చేపల పేరుతో గో మాంసం రవాణా అడ్డుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు

విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 80 గోమాంస బాక్సులను నల్లగొండ స్టేషన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులోని ముందు, వెనుక లగేజీ బోగీల్లో ఈ బాక్సులను గుర్తించారు. ఒక లగేజీ బోగీలో 40, మరో లగేజీ బోగీలో 40 బాక్సులను ఫిష్‌ లేబుల్‌ అంటించి సికింద్రాబాద్‌ తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో రైలును ఆపేందుకు ప్రయత్నించారు. గుంటూరులో అడ్డుకున్న శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విషయం నల్లగొండ జీఆర్పీ పోలీసులకు తెలియడంతో.. రైలు నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే తనిఖీ చేసి, గో మాంసం స్వాధీనం చేసుకున్నారు....
News

పాకిస్థాన్ లో యోగా తరగతులు

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా పాకిస్థాన్ లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. ఇస్లామాబాద్ రాజధాని అభివృద్ధి సంస్థ(సీడీఏ) ఇక్కడి ఎఫ్-9 పార్క్ లో ఉచిత యోగా తరగతులు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది...
1 1,235 1,236 1,237 1,238 1,239 2,480
Page 1237 of 2480