News

News

మల్లేశ్వరస్వామి గుడి అభివృద్ధి పనుల పరిశీలన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద శరవేగంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. మల్లేశ్వర స్వామివారిని...
ArticlesNews

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

( మే 7 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ) రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు. వారి వ్యాసాలన్నీ...
News

ఆంగ్లాన్ని ఎక్కువ వికసింపచేయడం అంటే ధర్మం యొక్క మూలాలను మనమే పెకిలించినట్లు

స్థానిక భాషలను అభివృద్ధి పరచడం ఏకైక మార్గం. అన్ని భారతీయ భాషలలో సాంకేతిక పదాలను ఒకే రకమైన సమాన అర్థము వచ్చేలా నిర్ణయించాలి. ఆ టెక్నికల్‌ పదాలు మరాఠీలో, తెలుగులో, మలయాళం మరియు బంగ్లా మొదలగు అన్ని భాషలలో కావచ్చు. దేశంలో...
News

మే 10 నుంచి కేదార్‌నాథుడి దర్శనం

కేదారుడి దర్శనానికి అనుమతి ఎప్పటి నుంచి అంటే, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథుడి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. ఉఖిమఠ్‌లోని భైరవనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర...
News

పూంచ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి...
News

చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు

ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవన్‌ సూచించారు. సోమవారం ఆయన సింహగిరిపై కలెక్టర్‌ మల్లికార్జున,...
News

12న ఆదిశంకరుల జయంతి ఉత్సవం

శృంగేరీ పీఠపాలిత శివరామ కృష్ణ క్షేత్రంలో శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్థ మహా స్వామి విదుశేఖర భారతి ఆదేశాలతో శివరామ క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ధర్మాదికారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ సోమవారం...
News

సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎల్బీఎం3 లాంటి భారీ ప్రయోగ వాహనాల్లో పంపించే పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, భవిష్యత్తు ప్రయోగ వాహనాల కోసం ఎల్డీఎక్స్ కిరోసిన్ ప్రపాలెంట్ కలయికతో 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ రూపాందించింది. ఈనెల...
News

‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ...
1 1,232 1,233 1,234 1,235 1,236 2,480
Page 1234 of 2480