News

ArticlesNews

900 ఏళ్ల చరిత్ర.. తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత ఇదే..

రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. నిన్న అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర...
News

మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ...
News

త్యాగరాజ కృతి వైభవాన్ని చాటిన కచేరీలు

సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు త్యాగరాజ స్వామి కృతి వైభవాన్ని చాటుతున్నాయి. సోమవారం నాటి కార్యక్రమంలో బి. హర్షిత త్యాగరాజ స్వామి రచించిన సంకీర్తనలు ఆలపించారు. యువ సంగీత కళాకారులు అంబ టిపూటి రామలక్ష్మి, సుబ్రహ్మణ్య మహతి, సంగీత సమితి, తాడేపల్లి శాంకరి, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ గాత్రంతోనూ.. పారుపల్లి ఇభానన్ మాండోలిన్, ప్రభానన్ వేణువుతో, ఏబీటీ సుందరి వీణతోనూ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు. విఖ్యాత సంగీత విద్వాంసులు వేమూరి విశ్వనాథ్, పోపూరి గాయత్రి గౌరీనాథ్ మల్లాది సూరిబాబులు సంకీర్తనలను ఆలపించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి. హరి ప్రసాద్, కార్యదర్శి గౌరీనాథ్ పాల్గొన్నారు...
News

భగవద్గీతపై రాసిన భాష్యాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

దేశ ప్రజలు జాతి ప్రయోజనాలను అన్నిటికంటే ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యతతో అనుసరించాలని ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ చెప్పారు. సుభాష్ కశ్యప్ సందర్భంగా ఆయన మాట్లాడారు భగవద్గీత ఆధ్యాత్మికత, మతం పట్ల శ్రద్ధ, ధర్మం విధి పట్ల అంకిత భావం గురించి ముందుకు సాగే మార్గాన్ని చూపుతుందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు....
News

గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు. యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ (డిఎస్ఎస్) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్‌ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది. కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌ స్పందించారు. “ఐరాసకు చెందిన డీఎస్‌ఎస్‌ విభాగంలోని సభ్యుడు మరణించడం చాలా బాధాకం. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు....
News

గంగమ్మ జాతరలో భాగంగా రెండవరోజు బైరాగివేషం

రాయలసీమలో ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా రెండవరోజు బైరాగివేషంలో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఒళ్ళంతా నామకొమ్మును పూసుకుని అక్కడక్కడా బొగ్గుతో బొట్లు పెట్టుకుని ఆలయానికి చేరుకుని మ్రొక్కులు సమర్పించుకుంటున్నారు. అలాగే సున్నపుకుండలను నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టూ...
News

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు జరుగుతాయి. 15న ధ్వజారోహణం, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, 17న సర్వభూపాలవాహనం, సింహవాహన సేవ, 18న కల్పవృక్ష, హనుమద్‌ వాహనాలు, 19న పల్లకీ పుష్పమండప వాహనం, రాత్రి కల్యాణోత్సవం, 20న తెల్లవారుజామున గరుడోత్సవం, మధ్యాహ్నం శేషవాహనం, రాత్రి గజ వాహనం, 21న మడుగుతేరు, బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 22న అశ్వవాహనం, 23న పుష్పమండపం, వసంతోత్సవం, హంస వాహనం, 24న దేవతా ఉద్వాసన, 25న పుష్పయాగోత్సవం, శయనోత్సవం (ఏకాంత సేవ)లు జరుపనున్నారు. ప్రారంభరోజు బుధవారం రాత్రి గజనాణ్యం పట్టు సాలెవారి ఆధ్వర్యంలో స్థానిక శమీ నారాయణస్వామి దేవాలయం నుంచి గరుత్మంతుని చిత్రపటంతో పురవీధులలో ఊరేగింపుతో లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం చేరిన అనంతరం ధ్వజారోహణం జరుగుతుంది....
News

శ్రీకాళహస్తి అంతరాలయ దర్శనానికి 500

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్‌ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. దర్శనార్థం వచ్చే భక్తులను అధికారుల అనుమతి లేకుండా యథేచ్ఛగా అంతరాలయ దర్శనాలకు తీసుకెళ్తున్నారు. అలా భక్తుల నుంచి వందల రూపాయలు...
News

శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’

భారత్‌కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌లపై అధ్యక్షుడి సలహాసంఘం ఏర్పాటై 25...
News

యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని కాంక్షిస్తూ ఇస్కాన్‌ మందిరం (సాగర్‌నగర్‌) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కేబీచ్‌, రుషికొండ తదితర ప్రాంతాల్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సనాతన ధర్మాన్ని బోధిస్తున్న...
1 1,219 1,220 1,221 1,222 1,223 2,480
Page 1221 of 2480