మత ‘మానసిక’ రోగుల జిహాద్!
సనాతన ధర్మానికి మూలమైన భారతదేశంలో హిందువులలో భయానక వాతావరణం, అభద్రతాభావం కల్పించేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. మంచితనంతో దేవుడిపై భారం వేసి తమ ధర్మాన్ని అసుసరిస్తున్న హిందువుల పరమత సహనాన్ని బలహీనంగా భావిస్తూ వారిని రెచ్చగొట్టేందుకు దేశంలో కుట్రలు జరుగుతున్నాయి. భారతీయులు సగర్వంగా...













