Articles

ArticlesNews

మత ‘మానసిక’ రోగుల జిహాద్!

సనాతన ధర్మానికి మూలమైన భారతదేశంలో హిందువులలో భయానక వాతావరణం, అభద్రతాభావం కల్పించేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. మంచితనంతో దేవుడిపై భారం వేసి తమ ధర్మాన్ని అసుసరిస్తున్న హిందువుల పరమత సహనాన్ని బలహీనంగా భావిస్తూ వారిని రెచ్చగొట్టేందుకు దేశంలో కుట్రలు జరుగుతున్నాయి.  భారతీయులు సగర్వంగా...
ArticlesNews

మేడారం… భక్తకోటి హృదయాలయం

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారక్కల ద్వైవార్షిక జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా వినుతికెక్కింది. ఈ జాతర నిర్వహణ నేపథ్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాకతీయ పాలకులు విధించే అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా, తమకు మద్దతుగా ప్రాణాలర్పించిన ఆ తల్లీ కూతురిని...
ArticlesNews

అన్నమయ్య కీర్తనలకు వైవిధ్యమైన బాణీలు కట్టిన ‘గరిమెళ్ల’ గళానికి ‘పద్మశ్రీ’

అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య...
ArticlesNews

గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం...
ArticlesNews

పూర్ణ స్వరాజ్‌ను మొదట ప్రతిపాదించినది ఆర్‌ఎస్‌ఎస్‌

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఎం‌దుకు...
ArticlesNews

క్రైస్తవ మిషనరీల నుండి నాగ వారసత్వాన్ని ఒక యువ రాణి గైడిన్ల్యూ ఎలా కాపాడింది ?

కేవలం 13 సంవత్సరాల లేత వయస్సులో, రాణి గైడిన్ల్యూ రాజకీయ అధికారం కోసం కాకుండా, క్రైస్తవ మిషనరీల నుండి తన ప్రజల అస్తిత్వం (Survival) కోసం పోరాటంలోకి అడుగుపెట్టింది. అదే హేరాకా ఉద్యమం. జనవరి 26, 1915న మణిపూర్‌లోని లాంగ్‌కావో గ్రామంలో...
ArticlesNews

పూర్ణ స్వరాజ్యం ప్రకటన -26 జనవరి

( జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ) ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభం నుండే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని...
ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
ArticlesNews

జగతి చైతన్య కారకుడు దివాకరుడు

( రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను సాక్షాత్తు శ్రీహరి...
ArticlesNews

పరేడ్‌లో దళనాయకి

26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా...
1 26 27 28 29 30 310
Page 28 of 310