ఛత్తీస్గడ్లో అరుదైన ఆధ్యాత్మిక వివాహం
ఛత్తీస్గడ్లో ఓ జంట శ్రీకృష్ణుడు సాక్షిగా ఒకటయ్యారు. ధమ్తరీ జిల్లాలో అరుదైన, భక్తిశ్రద్ధతో కూడిన ఆ వివాహం చోటు చేసుకుంది. శ్రీమద్భాగవత కథ జరుగుతున్న సమయంలోనే ఆ జంట ఏడు అడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టం...












