మహమ్మద్ గజనీ వంటి దురాక్రమణదారులు భారత దేశంపై దాడులు చేస్తూ ప్రముఖ దేవాలయాలను విధ్వంసం చేస్తున్న కాలం. వారికి ఎదురు లేని చీకటి యుగం అది. సాలార్ మసూద్ నేటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బహరాయి వద్ద గల ప్రముఖ బాల...
చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబల్ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు,...
ఓ పరమేశ్వరా! వంద జన్మలెత్తినా...ఈ పవిత్ర భారతదేశంలోనే పుట్టే వరమివ్వు... భరతమాత సేవలో మరణమైనా నాకు అమృతమే ..... అంటూ నవ్వుతూ ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్.. నేడు ఆయన జయంతి. మాతృ భూమి కోసం తన ప్రాణాలను...
ఈ రోజులలో S.C కాలనీలలో హిందువులుగా మిగిలినవారికి పెళ్లిళ్లు అవడం కష్టంగా మారింది. క్రైస్తవ మిషనరీలు సాగించిన ప్రచారం వలన, ప్రలోభాలకు లొంగి అనేకమంది S.Cలు క్రైస్తవ మతంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఏ కొందరికో పరిమితం అయిన క్రీస్తు మతం మహమ్మారిలా...
క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
పౌర హక్కుల గురించి లెక్చర్లు దంచే మేధావులకు జూన్ 4 వ తేదీ ప్రత్యేకత గుర్తు లేదా??? కనీస హక్కులు కావాలన్న విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన ఘటన మదిలోకి రాదా??? తియనన్మన్ స్క్వేర్ లో రోడ్డు మీద ఉన్న ప్రజల మీదకు...
మీడియాకు ఎలాంటి జెండాలు ఉండరాదని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడమే మీడియాకున్న ఏకైక అజెండా అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జరిగిన ఒక వెబినార్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ...
కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా.... నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా...
నారదుడ్ని కలహభోజుడిగా పురాణాలలో పలుచోట్ల అభివర్ణించారు. నారదుడు ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఒక చోటు నుంచి మరొక చోటికి సమాచారాన్ని చేరవేస్తూ ఉండేవాడు. దానివలన ఒకరి మధ్య ఒకరికి అపార్ధాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు ఏర్పడ్డ కారణంగా ఒకరితో ఒకరు అనేక సందర్భాలలో కలహించుకున్నారని,...
వినాయక్ దామోదర్ సావర్కర్..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ...