సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ పెట్టుడు పేర్లను తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనిదని స్పష్టం...
విశ్వంలో కేవలం చలనం మాత్రమే లేదు. అన్ని సాపేక్ష చలనాలే.. అదేరకంగా కచ్చిత కాలం లేదు. కాలం కూడా సాపేక్షమే అంటే వేరే దానితో పోల్చి చెప్పడం. గీతలో కాలః కలయతామహమ్(10-30) అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలిమును నేనే. అని భగవానుడు...
యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక...
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో భారతదేశానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ అమెరికాతో వాణిజ్య, సైనిక సంబంధాలను భారత్ పెంపొందించుకుంటూనే, మరోవైపు రష్యాతోనూ మిలటరీ సంబంధాలను కొనసాగించగలుగుతోంది. తూర్పు-పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్ భౌగోళిక రాజకీయ అంశాలలో భారతదేశం కీలకంగా...
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన వైద్యురాలు ధరావత్ ప్రీతిని తోటి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులకు పాల్పడటంతో ఆమె రెండ్రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానిక వైద్యులు ప్రీతీని హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించి అక్కడ చికిత్స అందిస్తున్నారు....
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ప్రజలు “కుందేలు” గా పిలిచే నేటి “కుందూ నది” లేదా “కుముద్వతీ” నదీ తీరంలో, నల్లని రేగడి భూములతో విరాజిల్లే ఆ ప్రాంతం నడుమగా ఉండడం...
పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించిన.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా. సామాజిక న్యాయం కోసం ఆ మహనీయుడు అవిశ్రాంతంగా పోరాడారు. తన...
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానంని గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఏడు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటు, శక్తిమంతమైన గ్రామం పథకం, షింకున్...
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్ మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి...