అయోధ్య రాముని విగ్రహం కోసం నేపాల్ నుంచి 350 టన్నుల రాళ్లు!
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్లోని జానకి ఆలయం (జనక్పూర్) ఆధ్వర్యంలో కాళీ గండకీ నది నుంచి సుమారు ఏడు అడుగుల పొడవు, 350 టన్నుల బరువున్న రెండు శిలలు అయోధ్యకు తరలించనున్నారు. అయితే... అయోధ్యలో...













