దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి
ద్రవిడవాదం పేరిట దేశవ్యతిరేక, హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న డిఎంకె పరిపాలనలో తమిళనాడు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. దేశరక్షణ విషయంలో సైతం డిఎంకె ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దానికి తాజా ఉదాహరణ, ఒక శివాలయం దగ్గర రాకెట్ లాంచర్ లభించడమే. తమిళనాడులోని...













