Articles

ArticlesNews

హిందూ ముసుగులో సెక్స్‌టార్షన్ చేస్తున్న ముస్లిం యువతి అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్ నడుపుతున్న ఒక మహిళను అరెస్ట్ చేసారు. నిందితురాలు రాణూ మాన్సురీ మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను పట్టుకున్నారు. ఒక యువకుణ్ణి పుట్టినరోజు వేడుకల పేరిట ఆమె హోటల్‌కు ఆహ్వానించింది. అక్కడ అతనికి డ్రగ్స్...
ArticlesNews

‘‌నాదబ్రహ్మ’కు స్వర నీరాజనం

జనవరి 18 - త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళలు.. ముఖ్యంగా సంగీతం కేవలం ధనార్జనకో, ప్రతిభా ప్రదర్శనకో కాదని, మానసిక ఆనందానికి, కైవల్య ప్రాప్తికి సోపానమని భావించి ఆచరించి చూపిన మహా వాగ్గేయకారుడు. కళలు భగవత్‌ ‌ప్రసాదితాలని, వాటిని జీవనానికి కొంతవరకు ఉపకరించు...
ArticlesNews

“బాబ్రీ మసీదు మళ్ళీ కడతాం, రామమందిరాన్ని కూలదోస్తాం” : పాకిస్తానీ ఉగ్రవాది

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో మరోసారి కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా యువ ముస్లిములను అతివాదులుగా మార్చేందుకు బాబ్రీ మసీదు అంశాన్ని వాడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నది ఫర్హతుల్లా గోరీ అనే...
ArticlesNews

నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జనవరి 17 - ఏనుగు పట్టాభిరామిరెడ్డి వర్ధంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
ArticlesNews

హిందూధర్మంపై కమ్మీల దాడి : శబరిమలలో స్త్రీల ప్రవేశం : కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు

రచన: జాజిశర్మ కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ భగవంతుడైన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణం చేత పదేళ్ళ నుంచి యాభయ్యేళ్ళ వయో పరిమితిలో ఉండే స్త్రీలకు ఆ ఆలయ ప్రవేశం నిషేధం....
ArticlesNews

1978 శంభల ఘర్షణల్లో బాధితులకు 47ఏళ్ళ తర్వాత న్యాయం

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు హిందూ కుటుంబాలకు న్యాయం చేసింది. 1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నిరాశ్రయులైన శంభల వాసులకు వారి భూమిని తిరిగి వెనక్కు ఇప్పించింది. ఆనాటి ఘర్షణల్లో బాధితులు తమ కుటుంబ సభ్యులను భౌతికంగా కోల్పోయారు,...
ArticlesNews

మహాకుంభమేళాలో ఆయుష్‌లా నటిస్తున్న అయూబ్ అలీ పట్టివేత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించే ఈ పర్వం హిందువులకు పరమ పవిత్రమైనది. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో తిరుగుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
ArticlesNews

హిందువుగా నటిస్తూ హిందూ యువతులను మోసం చేస్తున్న ముస్లిం పట్టివేత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను రాహుల్ సింగ్ అనే పేరుతో హిందూ యువతులను మోసగిస్తున్నాడన్నది వారు చేసిన ఆరోపణ. ఇండోర్‌లొని ఒక కెఫేలో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా...
ArticlesNews

పశువుల పండుగ కనుమ.

( జనవరి 15 - కనుమ ) సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి...
ArticlesNews

అన్నం పెట్టిన ఆధ్యాత్మిక గురువు ‘కాశి నాయన’

(జనవరి 15 - కాశినాయన జయంతి) శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా...
1 147 148 149 150 151 334
Page 149 of 334