వీణాధారిణి విద్యాదాయిని
వసంత పంచమి సందర్భంగా అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన...













