Articles

ArticlesNews

మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో...
ArticlesNews

జాతీయవాదంతో నినదించిన సోషల్ మీడియా సంగమం

సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌లో ఉన్న సింధు భవన్‌లో జరిగిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 1 గం. వరకూ జరిగిన ఈ...
ArticlesNews

సంస్కారంతో కూడిన బోధనలో శిశు మందిరాలు ముందంజలో వున్నాయి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సంస్కారం లేని చదువు చదువే కాదని, అదో సమాచారం మాత్రమేనని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, దేశభక్తి కోసం విద్య అని, అంతే తప్ప కెరీర్ కోసం విద్య కాదన్నారు. కేవలం కెరీర్ అనేదే...
ArticlesNews

మహాకుంభమేళాలో జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..

మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది...
ArticlesNews

ఏడాదిలో రెండు రోజులు మాత్రమే దేవాలయ దర్శనం

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ...
ArticlesNews

ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటింగ్ పెంచేందుకు అమెరికా నిధులు!

భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంపుకోసం ఇస్తున్న నిధులను ఇటీవల అమెరికా రద్దు చేయటం రాజకీయ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా అందించిన 21 మిలియన్‌ డాలర్ల నిధులపై రాజకీయ రగడ అంతకంతకూ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు...
ArticlesNews

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకం

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది సాధారణ సంస్థ కాదని, ఇది స్వయంసేవకులు సనాతన సంస్కృతి, దేశాన్ని కాపాడటానికి తమ సమయం, శక్తి, స్థలాన్ని అంకితం...
ArticlesNews

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసారు తప్ప ఇప్పటివరకూ...
ArticlesNews

వాస్తవిక సోమనాథ్ జ్యోతిర్లింగం పునర్జీవనం – ఓ ఆసక్తికరమైన కథ: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతమైనది. మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా మన ఆలయాలు, ధర్మ గ్రంథాలు, సంప్రదాయాలపై ఎన్నో ఆక్రమణలు జరిగాయి. అయినా సరే మన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. మన నాగరికత,...
ArticlesNews

శాశ్వతమైన స్వేచ్ఛ కృష్ణశాస్త్రి సాహిత్యం

( ఫిబ్రవరి 24 - దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ) భావ కవిత్వానికి బ్రహ్మ, రారాజు, ఆంధ్రా షెల్లీ అని కీర్తింపబడ్డ మహానుభావులు, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు...
1 150 151 152 153 154 350
Page 152 of 350