ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా
ఉత్తరాఖండ్లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి మతం మార్పిడి అవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఖాతిమా,...













