కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక
కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్పి ఆదివారం నిర్వహించిన సంత్ సమ్మేళన్లో మాట్లాడుతూ ఆయన 1984లో జరిగిన ధర్మ సంసద్ చేసిన...













