వనవాసీ వీరుడు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు “తిల్కా మాంఝీ”
( ఫిబ్రవరి 11 - తిల్కా మాంఝీ జయంతి ) సిపాయిల తిరుగుబాటు. ఇది 1857లో జరిగింది. దీన్నే మన చరిత్రకారులు భారతదేశ మొదటి స్వాతంత్ర్యం పోరాటంగా చెబుతారు. వాస్తవానికి అంతకంటే ఎన్నో ఏళ్లకు ముందే బ్రిటిన్ పాలనపై ఎందరో మహానుభావులు...













