Articles

ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు ఫులే

( నవంబర్‌ 28 - జ్యోతిరావు ఫులే వర్ధంతి ) మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్‌ 1827‌లో జన్మించారు. 28 నవంబర్‌ 1890‌లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై...
ArticlesNews

కమలవాసిని కార్తిక బ్రహ్మోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి బ్రహోత్సవాలు ప్రత్యేకం తిరుచానూరు నివాసిని అలమేలుమంగమ్మ భక్తులపాలిట వరదాయిని. వారి విన్నపాలను, ఇక్కట్లను విభునికి వినిపించి, ఒత్తిడి తెచ్చి వరాలు ఇప్పిస్తారని విశ్వాసం. అందుకే ‘మముగన్న మాయయ్మ అలమేలు మంగమ్మ / విభునికి మా మొరలు వినిపించవమ్మా’...
ArticlesNews

చిట్టగాంగ్ లో ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు… హిందువుల భారీ ఆందోళన

దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారిని ఢాకాలో అరెస్టు చేయడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. చిన్మోయ్ కృష్ణ...
ArticlesNews

మైనర్ హిందూ బాలికపై ముస్లిం టీచర్ అత్యాచారం, మతం మారడానికి లక్ష ప్రలోభం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక మైనర్ హిందూ బాలికపై ముస్లిం ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కళాశాలలో చేర్చి, తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఇస్లాంలోకి మతం మారాలంటూ ఒత్తిడి చేయడమే కాదు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లక్ష రూపాయలు...
ArticlesNews

ఇస్రో శుక్రయాన్‌కు కేంద్రం అనుమతి

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వీనస్‌తో పాటు గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్‌ మిషన్‌ ప్రయోగించనుండగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు. సింథటిక్ ఎపర్చర్‌ రాడార్‌, ఆల్ట్రావైలెట్‌...
ArticlesNews

ధన్వంతరి ముపాస్మహే…!!

( నవంబర్ 27 - ధన్వంతరి జయంతి ) వైద్యుడిని నారాయణ స్వరూపంగా (‘వైద్యో నారాయణో హరిః’) భావించడం మన సంప్ర దాయం. ఆ ఆది వైద్యుడే ధన్వంతరి. శ్రీమన్నారాయ ణుడి 21 అవతారాల పరంపరంలో ఆయనది పన్నెండవదిగా చెబుతారు. క్షీరసాగర...
ArticlesNews

మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా...
ArticlesNews

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. ఆదివారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘పురావస్తు సర్వేక్షణ విభాగం ఎఎస్ఐ అధికారులు...
ArticlesNews

పాకిస్తాన్‌లో షియా-సున్నీ తెగల ఘర్షణ: కనీసం 37మంది మృతి

పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్‌వా ప్రొవిన్స్‌లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా గాయపడ్డారని పోలీసులు శనివారం నాడు వెల్లడించారు. అప్ఘానిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ పఖ్తూన్‌వా...
ArticlesNews

భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు

( నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం ) నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగ...
1 141 142 143 144 145 310
Page 143 of 310