Articles

ArticlesNews

రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్‌ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట....
ArticlesNews

సీఏఏ వ్యతిరేక యాక్టివిస్టు క్షమాసావంత్‌కు వీసా నిరాకరణ

అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్‌కు భారత్ రావడానికి వీలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది. క్షమా సావంత్ భారతదేశంలో సీఏఏ, ఎన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటి...
ArticlesNews

ముగిసిన ఆదివాసీల నాగోబా జాతర

ఆదివాసీల కుంభమేళా కెస్లాపూర్ నాగోబా జాతర అధికారికంగా ముగిసింది. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో జాతరను ముగించారు మెస్రం వంశీయులు. నాగశేషుడికి మనసారా మొక్కి వెళ్లొస్తాం నాగోబా అంటూ కెస్లాపూర్ నుంచి బుడుందేవ్ పూజలకు...
ArticlesNews

బుజ్జగింపు బురదలో విపక్షాలు, ఆ మీడియా

మతోన్మాదంతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు ఎవరో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి పాల్పడుతున్నదెవరో తెలిసినా, బాహాటంగా చెప్పే ధైర్యం సెక్యులరిస్టులకీ, ఉదారవాదులకీ లేదు. దానిని కప్పిపుచ్చి హిందువులకు ఆ మరక అంటించడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాషాయ ఉగ్రవాదమన్నాడో మూర్ఖ కాంగ్రెస్‌ ‌హోం...
ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
ArticlesNews

‌త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు

(ఫిబ్రవరి 04 - రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను...
ArticlesNews

హకీకత్‌ రాయ్: ఇస్లాంలోకి మతం మారకుండా ప్రాణాలే త్యాగం చేసిన బాలవీరుడు

ప్రతీ యేటా వసంత పంచమి సందర్భంగా బాలవీరుడు హకీకత్ రాయ్ కథను తలచుకుని తీరాలి. తురుష్క ముష్కరులు చేపట్టిన మత మార్పిడి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన వారి వివరాలు చరిత్రలో నమోదవడం హకీకత్‌ రాయ్‌తోనే మొట్టమొదటిసారి మొదలయ్యాయి. ఇస్లాంలోకి మతం మారాలన్న...
ArticlesNews

హిందూధర్మ పరిరక్షణకు ‘శంకరుల’ కృషి

దే శంలో హిందూత్వాన్ని పరిరక్షణ కోసం శ్రీ గౌడపాదాచార్యులు, శ్రీ గోవింద భగవ త్పాదులు, శ్రీ కుమారిభట్టులు, శ్రీ మండన మిత్రులు మొదలగువారు తమ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే, శైవులు, శాక్తులు, జైనులు తదితర విభిన్న మతాలవారు వారి వారి పద్ధతిలో...
ArticlesNews

వీణాధారిణి విద్యాదాయిని

వసంత పంచమి సందర్భంగా అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన...
ArticlesNews

అదిగో.. నాలుగో శతాబ్దపు మానవుల జాడలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా...
1 141 142 143 144 145 334
Page 143 of 334