( జనవరి 29 - పుష్య అమావాస్య / మౌని అమావాస్య ) హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. ఈ రోజున...
( జనవరి 28 - లాలా లజపతి రాయ్ జయంతి ) కొందరి త్యాగాలే దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం. అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్ వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో...
మహాకుంభమేళాలో భాగంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ప్రయాగరాజ్లో మరో అద్భుతమైన అనుభవం కలుగుతోంది. అదే ద్వాదశ మాధవ పరిక్రమ. విష్ణుమూర్తికి చెందిన పన్నెండు అపురూప మూర్తుల ప్రతిరూపాలను ప్రయాగలో ప్రదర్శిస్తున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్...
మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అమృత స్నానం ఎందుకంత స్పెషల్, దీని ప్రాముఖ్యత ఏంటనే విషాయలను ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాల్లో...
జనాభాలో మతపరమైన మార్పులు జాతీయవాదానికి తీవ్రమైన ముప్పుగా వాటిల్లుతోందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్ పూర్ లోని NIT రాయపూర్, IIT భిలాయ్; IIM రాయపూర్ విద్యార్థులతో జరిగిన సెమినార్ లో ఆయన...
( జనవరి 27 - స్వామి శ్రీ సహజానంద జయంతి ) చదువు కావాలంటే మతం మారాల్సిందే! – శతాబ్దం క్రితం ఓ నిరుపేద ఎస్సీ బాలుడికి ఎదురైన ఘటన ఇది. క్రైస్తవంలోకి మారాలంటూ తంజావూరులో సేక్రెడ్ హార్ట్ క్రైస్తవ మిషనరీ...
భూమిపై జీవజాలం,మనుగడకు ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్...
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో, వివిధ విభాగాల...
సుమారు 4500 ఏళ్ళ నాటి సింధులోయ లిపి రహస్యాలను కనుగొనడానికి కొత్తతరం విద్వాంసులు, పరిశోధకులు కృత్రిమ మేధను (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), ఇతర ఆధునిక సాంకేతికతలనూ వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఈసారైనా సింధులిపి నిజంగా తెలుస్తుందని పరిశోధకులు ఆశాభావంతో...
శ్రీరామజన్మభూమి అయోధ్యలో ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత బాలరాముడి భవ్యమందిరం సాకారమవడం హిందువులందరినీ భావోద్వేగాలకు లోనుచేసింది. ఇటీవలే ఆ మందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం కూడా వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో… బాలరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి కృష్ణశిలను సేకరించిన స్థలంలో అద్భుతమైన...