కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి
పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే...













