Articles

ArticlesNews

కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి

పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే...
ArticlesNews

హైదరాబాద్‌ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం

భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్‌ మంథన్‌’ పేరుతో నవంబర్‌ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్‌ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్‌’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని...
ArticlesNews

స్వర్ణయుగానికి సమాధి కట్టినవి ముస్లింల దాడులే!

‘‌దాచేస్తే దాగని నిజం’ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక దాడి చేయలేదు. కానీ సాంస్కృతిక విజయాలు ఎన్నో సాధించింది. ఇదే విషయాన్ని చర్చిస్తూ ఇటీవల ప్రపంచ...
ArticlesNews

135 కుటుంబాలను రోడ్డుకు లాగేసిన వక్ఫ్ బోర్డ్

ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన వారిలో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ హిందువులూ, ముస్లిములూ అందరూ కలిపి...
ArticlesNews

హైందవ శంఖారావానికి రాష్ట్రవ్యాప్త ప్రచారం : విహెచ్‌పి

దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ వివరాలను విశ్వహిందూ...
ArticlesNews

టిఎం కృష్ణకు ఎమ్మెస్ పేరిట పురస్కారం ఇవ్వకుండా నిలువరిస్తూ మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వు

కర్ణాటక సంగీత శిఖరం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరిట యేటా ప్రదానం చేస్తున్న సంగీత కళానిధి పురస్కారాన్ని ఈ యేడాది టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని నిలువరించాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెస్ పేరు లేకుండా...
ArticlesNews

వక్ఫ్ బోర్డు తాఖీదులకు ప్రతిఘటన మొదలయిందా?

వక్ఫ్ బోర్డ్ దూకుడుకు ప్రతిఘటన మొదలైనట్టే ఉంది. ఊళ్లకు ఊళ్లు తమవేనని వక్ఫ్ బోర్డు తరఫున ప్రభుత్వాలు ప్రకటించడం, దాని మీద రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆగమేఘాల మీద రాజకీయ నాయకుల దగ్గరకి, కోర్టులకి పరుగెత్తడం ఇటీవలి పరిణామం. వక్ఫ్...
ArticlesNews

భగత్ సింగ్ లోను ముస్లిం వ్యతిరేకిని చూస్తున్నారు

తమ అస్తిత్వాన్నీ కాదనుకున్నారు, చరిత్రను వక్రీకరించుకున్నారు. సుదీర్ఘ కాలగమనంలో చూస్తే నిన్నటి మొన్నటి వరకూ భారతదేశంలో భాగంగా ఉన్నవారు, ఒకే పూర్వీకులను కలిగినవారే కూడా. అలాంటి పాకిస్తానీలు మత ముసుగులో తమను తాము మోసం చేసుకుంటూ జీవించడం అలవాటు చేసుకున్నారన్నది స్పష్టం....
ArticlesNews

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు హతం

బలోచిస్తాన్‌లోని కలట్ జిల్లాలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగింది. ఆ దాడిలో కనీసం ఏడుగురు పాకిస్తానీ సైనికులు హతమయ్యారు. మరో 18మందికి గాయాలయ్యాయి. కలట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోహాన్‌లోని షా మర్దాన్ ప్రాంతంలో...
ArticlesNews

రామాలయం… జీర్ణోద్ధరణ మందగమనం

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనులు నిదానంగా సాగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో ముఖ మండపం, అంతరాలయం, గర్భగుడిలో నల్లబండలు తొలగించి చలువరాయి పరచాలని అమరావతిలోని భారతీయ పురావస్తు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విమాన గోపురంలో దెబ్బతిన్న శిల్పాలకు పుర్వాకృతి...
1 143 144 145 146 147 310
Page 145 of 310