Articles

ArticlesNews

హైందవ శంఖారావం మరో ధార్మిక స్వాతంత్ర్య పోరాటం

సనాతన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు, సంస్కృతికి మూల స్తంబాలు, అనాదిగా ధర్మ ప్రచార కేంద్రాలు మన ఆలయాలు. హిందూ సమాజ సంఘటనాశక్తికి, సామాజిక సమరసతకు కేంద్రాలు ఆలయాలు. అద్భుత శిల్పకళా సంపదలకు నిలయాలు మన దేవాలయాలు. గ్రామ పాలనా కేంద్రాలుగా, న్యాయ...
ArticlesNews

సంస్కరణల వెలుగు జాడ గురజాడ

( నవంబర్ 30 - గురజాడ అప్పారావు వర్ధంతి ) నన్నయ నుండి ఆరంభమైన ఆంధ్ర సాహిత్యం 19వ శతాబ్ది వరకు పౌరాణిక కథలతో, పద్యాలతో సాహితీయానం సాగించింది. సాహితీ సంస్కరణ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం నవల, ప్రహసనం వంటి ప్రక్రియలను...
ArticlesNews

అజ్మీర్‌ దర్గా స్థలంలో గతంలో శివాలయం

రాజస్తాన్‌లోని అజ్మీర్‌ దర్గా ప్రస్తుతం స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా...
ArticlesNews

ఇస్కాన్ మతోన్మాద సంస్థ, జిహాదిస్టు గ్రూపు శాంతిదూత’

బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధినేత మొహమ్మద్ యూనుస్ రోజురోజుకూ తన హిందూ వ్యతిరేకతను, పాశ్చాత్య ప్రపంచానికి తన విధేయతనూ చాటుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి దయనీయం నుంచి దరిద్రానికి దిగజారిపోయింది. యూనుస్ ముస్లిములకు ఒక నియమం, హిందువులకు ఇంకో నియమం అనుసరిస్తున్నాడు. యూనుస్...
ArticlesNews

మహా కుంభమేళా ప్రతి 12 ఏళ్లకి ఎందుకు వస్తుంది? మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే

కుంభమేళా అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలలో ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో నిర్వహించబడుతుంది. ఈ...
ArticlesNews

రణక్షేత్రంలో పల్నాటి వీరారాధన ఉత్సవాలు

అంకాలమ్మతల్లి వీరతిలకం దిద్దిందా.. నాగులేరు నవోత్సాహంతో పరవళ్లు తొక్కిందా.. చెన్నకేశవుని గుడిగంట గణగణ మోగుతూ సుస్వాగతమంటూ వీరాచారులకు ఆహ్వానం పలికిందా.. బ్రహ్మ నాయుడు ఆయుధం ఉగ్రనృసింహకుంతలం వీరవిహారానికి కాలుదువ్విందా.. అన్నట్టు పల్నాడు రణక్షేత్రం ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. వీరారాధనోత్సవాలకు ముస్తాబై ‘సంబర’నాదమై మార్మోగుతోంది....
ArticlesNews

భారత్ వ్యతిరేకతతో బంగ్లాదేశ్ ను ‘రెండో ఆఫ్గనిస్తాన్’ గా చేసే యత్నం

* హిందువులపై పెరుగుతున్న దాడుల పట్ల బంగ్లా మాజీ విదేశాంగమంత్రి ఆందోళన భారత వ్యతిరేక ధోరణులను పెంచుతూ, ఛాందసవాదులు, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తూ బంగ్లాదేశ్‌ను “పూర్తి అరాచకం”లోకి నెట్టివేసే వ్యూహాలను తాత్కాలిక దేశాధినేత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్నదని బంగ్లాదేశ్...
ArticlesNews

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు సభ్యుల బృందం అక్కడికి చేరుకోవడమే. ఆ బృందం మసీదులోకి ప్రవేశించగానే వందల మంది...
ArticlesNews

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు...
ArticlesNews

అజ్మేర్ దర్గాను శివాలయంపై నిర్మించారంటూ పిటిషన్, కోర్టు నోటీసులు

రాజస్థాన్‌ అజ్మేర్‌లోని సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్తీ దర్గా (సమాధి)ని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్‌లో దాఖలైన పిటిషన్‌లో ఫిర్యాదుదారుడు ఆ ప్రదేశంలో మళ్ళీ శివపూజలు నిర్వహించుకోడానికి అనుమతించాలని కోరారు. దానికి స్పందనగా న్యాయస్థానం కేంద్ర...
1 140 141 142 143 144 310
Page 142 of 310