Articles

ArticlesNews

జూన్​ 7 నుంచి జ్యేష్ఠ మాసంలో విశేష పర్వదినాలు

తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠమాసం. ఈ నెల విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. జ్యేష్ఠ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులున్నాయి... దశపాపహర దశమి: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. అంటే పది రకాలను పాపాలను...
ArticlesNews

రామాయణ, భారతాలు, చరిత్ర అంటే వివాదమెందుకు?

ఇందుకు కారణం మన వలసవాద చైతన్యం లేదా స్పృహే అని చెప్పాలి. వలసవాదులు మనసు పాలిస్తున్న సమయంలోనూ, తర్వాత కూడా మన మేధో పరమైన చట్రాన్ని పూర్తిగా, శాశ్వతంగా మార్చివేసి మనసు పదిలివెళ్లడంతో, మన సంస్కృతి, చరిత్ర గురించి వారు చెప్పిందే...
ArticlesNews

శబ్దం చేసిన ఆనంద తాండవం

శబ్దం అంటే… ధ్వని మాత్రమే కాదు. అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే.. ఉచ్చారణ విధానం మాత్రమే కాదు.. శ్వాస నియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నిలయం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్త వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది ‘శివతాండవ స్తోత్రం’. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకొన్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివుడు కరుణించలేదు. మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతులతో కైలాసపర్వతాన్ని పెళ్లగించటం ప్రారంభించాడు. విశ్వమంతా చేష్టలుడిగి చూసింది. పరమేశ్వరి కూడా విస్తుపోయింది. శివుడు మాత్రం ఏమీ పట్టనట్టు ఆనంద తాండవం...
ArticlesNews

తోలు బొమ్మలకు జీవం

తోలు బొమ్మలు పేరెత్తగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిమ్మలకుంట గ్రామమే. ఇక్కడి కళాకారులు తోలుతో చేసిన కళాకృతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పలు దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. తోలుబొమ్మల కళాకారులు పలు భాషలు మాట్లాడడమే కాకుండా ఇతర దేశాల వారికి కూడా శిక్షణ ఇస్తున్నారంటే వీరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనంత కీర్తిని అమెరికా దాకా తీసుకెళ్లిన నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు నిత్యం కొత్త బొమ్మల తయారీలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా తోలుబొమ్మలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ల్యాంప్‌సెట్స్‌, గోడలకు వేలాడదీసే బొమ్మలు, బ్యాగులు, గోడ గడియారాలు తదితర వాటిని తయారు చేస్తున్నారు. 80 కుటుంబాలకు ఉపాధి.. ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో నిమ్మలకుంట ఉంది....
ArticlesNews

శ్రీవారి అభిషేకానికి పాలు సేకరించేది ఇక్కడే..! రోజుకు ఎన్ని లీటర్లు అవసరమంటే..!

శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతాయి. ఈ కైంకర్యాల్లో కల్తీలేని స్వచ్ఛమైన పదార్థాలనే వినియోగిస్తారు. వీటన్నింటిల్లోకెల్లా ముఖ్యమైనవి గోవుపాలు. శ్రీవారి కైంకర్యాలలో స్వచ్ఛమైన గోవు పాలు వినియోగించాల్సిందే. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాలసంకర జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు., స్వామి వారి కైంకర్యాలు నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గో సంరక్షణ శాలను స్థాపించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గో సంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికీ నిత్య సేవలైన సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశవాళీ...
ArticlesNews

విభూతి మహిమతో పుణ్యలోకంగా మారిన కుంభీపాకం

శైవులు విభూతిని ధరిస్తుంటారు. ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూతి రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడని నమ్మకం. దేవీభాగవతం పదకొండో స్కందంలో త్రిపుండ్ర విభూతి విశిష్టతను తెలిపే...
ArticlesNews

పంచభూతాల మధ్య సమతుల్యత కాపాడాల్సింది మనమే… విస్మరించరాదు : విశ్వ యోగి విశ్వంజీ

మనం భూమాతను అంటే పృథ్వీ మాతను ఆరాధించాలి. సంరక్షించుకోవాలి. పృథ్వీ మాతను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. పృథ్వీ మాతను సంరక్షించుకుంటే ఈ భూమిపై వున్న 84 లక్షల జీవరాసులు బాగుంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పృథ్వీమాతకు ఆపద ఏర్పడుతోంది. ‘‘పృథీశాంతి:,...
ArticlesNews

హిందూధర్మంలో సూర్య ఆరాధన

(జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేకం ) సనాతన హిందూ ధర్మం జీవనాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంత కీలక పాత్ర పోషిస్తాడో తెలుసుకుని, ఈ మొత్తం విశ్వగమనానికి ప్రధాన సూత్రధారి ఆయన అని కీర్తించింది. వేదాల ప్రకాశాన్ని, శక్తిని...
ArticlesNews

లేపాక్షి వర్ణ చిత్రం… మనో రంజితం

అపురూప చిత్రాలు, శిల్పాలు చూసిన రసజ్ఞుడైన పర్యాటకుడి మనసు స్పందన నుంచి వచ్చిన మాటే... అద్భుతం. ఇంతటి అద్భుతానికి వేదికైంది ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతిగాంచింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయం. చిత్రకారుని కుంచె నుంచి జాలువారిన వర్ణ...
ArticlesNews

కోర్టు ఆదేశాలను సాకుగా చూపిస్తూ హిందూ ఆలయాలను కూల్చేస్తున్న తమిళనాడు సర్కార్

కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు ఆలయాలను కూల్చేసింది. శ్రీధర్మశాస్త్ర ఆలయంతో పాటు గాంధీ రోడ్డులో వున్న వినయగర్‌ ఆలయాన్ని కూడా కూల్చేశారు.దీంతో హిందూ భక్తులు, ఇతరులు వర్షంలో తడుస్తూనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాలువ వెంబడి ఆనుకొని వున్న భవనాలు, దేవాలయాలు సహా మొత్తం 36 ఆక్రమణలను తొలగించాలని మద్రాసు హైకోర్టు గతంలో ఆదేశించింది. హిందూ రిలీజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమోంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వినాయనగర్‌ టెంపుల్‌ నిర్వహించబడుతోంది. ఇది కాలువకు ఆనుకొనే వుంది. హైకోర్టు ఆదేశాలతో నీటిపారుదల, పబ్లిక్‌ వర్క్స్‌ శాఖతో పాటు రెవిన్యూ శాఖలు అక్కడికి చేరుకున్నాయి. కూల్చివేతలను ప్రారంభించాయి. దీంతో భక్తులు తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందూ భక్తులతో పాటు హిందూ మున్నాని పార్టీ, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. అయినా...
1 140 141 142 143 144 269
Page 142 of 269