Articles

ArticlesNews

విశ్వాసానికి అతీతంగా చరిత్ర గమనాన్ని కుంభమేళా ఎలా పునరిర్మిస్తున్నది?

దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్‌ ‌కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన మొదటి కీలక ప్రజా ప్రదర్శన. దీర్ఘకాలం రచించిన పటిష్ట ప్రణాళికతో నిర్వహించే ఇతర...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 3)

హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ : సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని ధ్వంసం చేసేసారు. అలాంటి దుస్థితిలో ఉన్న ఆ గుడిలోకి ప్రవేశించిన కంబన్నార్‌కు ఓ...
ArticlesNews

ఎస్ఎఫ్ఎ నుంచి సన్యాసానికి..!

కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య - ఎస్ఎఫ్ఎ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్ దాకా స్వామి ఆనందవనం భారతీ సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం ఆసక్తికరమైంది. ఆది శంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 2)

మదురై ఆఖరి నవాబు సికందర్ షా – తిరుపరంకుండ్రం వివాదం : తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మతమార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్యశకం 1310-11 కాలంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫుర్ దక్షిణ భారతదేశం...
ArticlesNews

మాహా మాఘం.. పుణ్యస్నానం

వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో...
ArticlesNews

“మందిరాల విముక్తి ఉద్యమ కార్యాచరణే విశ్వహిందూ పరిషత్ లక్ష్యం”

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ శిబిరంలో జరిగిన మూడు రోజుల సమావేశం ముగిసింది. ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మన దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి కల్పించాలి అనే సంకల్పంతో ముగిసాయి. సమావేశానికి దేశ విదేశాల నుండి...
ArticlesNews

ఉత్తరాయణ పుణ్యకాలం భీష్మ ఏకాదశి

గంగాదేవి, శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు. వశిష్టుని శాపంవల్ల భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, సత్యవ్రతుడిగా జీవించాడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి దాశరాజు విధించిన నియమాలను అంగీకరించాడు. తాను రాజ్యం వదులుకుని తండ్రికి...
ArticlesNews

మినీ మేడారం జాతరకు అంకురార్పణ

మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది.. వారం రోజుల ముందు ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే పూజా కార్యక్రమాలు వేడుకలు వైభవంగా నిర్వహించారు.. మేడారంతోపాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార పూజ నిర్వహించారు.. ఆ పూజలు ఎలా ఉంటాయి..? ఏం...
ArticlesNews

వనవాసీ వీరుడు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు “తిల్కా మాంఝీ”

( ఫిబ్రవరి 11 - తిల్కా మాంఝీ జయంతి ) సిపాయిల తిరుగుబాటు. ఇది 1857లో జరిగింది. దీన్నే మన చరిత్రకారులు భారతదేశ మొదటి స్వాతంత్ర్యం పోరాటంగా చెబుతారు. వాస్తవానికి అంతకంటే ఎన్నో ఏళ్లకు ముందే బ్రిటిన్ పాలనపై ఎందరో మహానుభావులు...
ArticlesNews

ప్రభుత్వ భూములూ మావే అంటున్న వక్ఫ్.. యూపీలోనే అధికం.. జేపీసీ సంచలన రిపోర్ట్

వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడం దేశంలో ముఖ్య సమస్యగా మారిపోయింది. అనేక రాష్ట్రాల్లో కనిపించిన ప్రముఖ స్థలాలు తమవేనంటూ క్లెయిమ్ చేసుకుంటోంది వక్ఫ్ బోర్డు. ఈ సమస్య చాలా రాష్ట్రాల్లోనూ వుంది. ప్రభుత్వ ఆస్తులు, మొత్తం గ్రామాలు, వేలాది...
1 139 140 141 142 143 334
Page 141 of 334