నిర్వహణ పేరిట ఆలయాల దోపిడీ ఇప్పుడు వ్యవస్థీకృతమైంది
దేవాలయాలకు భక్తులు సమర్పించుకుంటున్న విరాళాలను, , వదాన్య దాతలు ఇచ్చుకుంటున్న ఆస్తులనూ ఆలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు దోచుకోవడం మన కళ్ళ ముందరి కథే. భక్తులిచ్చిన కానుకలను పూజాదికాలకు, పూజారుల జీతభత్యాలకు తక్కువగా ఇచ్చి మిగతా సొమ్ములో కొంతభాగాన్ని ప్రభుత్వాధికారులకు వేతనాలుగా...













