విశ్వాసానికి అతీతంగా చరిత్ర గమనాన్ని కుంభమేళా ఎలా పునరిర్మిస్తున్నది?
దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్ కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన మొదటి కీలక ప్రజా ప్రదర్శన. దీర్ఘకాలం రచించిన పటిష్ట ప్రణాళికతో నిర్వహించే ఇతర...













