Articles

ArticlesNews

డిజిటల్ చెల్లింపుల్లో భారత ప్రజల విప్లవం.. నగదు రహిత చెల్లింపుల్లో భారత్ దే రికార్డు

భారత్ మారుతోంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట బజారుకు వెళ్లాలంటే పర్సులో క్యాష్.., లేదంటే ATM కార్డు ఉండాల్సిన అవసరమే లేదు.! చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలూ..! అన్ని చెల్లింపులు చిటికేలో చేసేయ్యోచ్చు..! రోడ్డు మీద ఛాయ్ బండి నుంచి...
Articles

1984 సిక్కుల ఊచకోతకు 37 ఏళ్ళు!… న్యాయం దక్కేనా?

న్యూఢిల్లీ: స్వతంత్ర భారత దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యా అనంతరం సిక్కులపై దేశ వ్యాప్తంగా జరిగిన హత్యాకాండను పేర్కొనవచ్చు. ఈ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆ...
ArticlesNews

తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి

“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం”...
ArticlesNews

సమైక్య భారత రూపశిల్పి సర్దార్ పటేల్

1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రానే వచ్చింది. నుడిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాన మంత్రి అయ్యారు. సర్దార్ పటేల్ ఉప ప్రధాని అయ్యారు. దేశీయాంగ వ్యవహారాలు, సమాచార ప్రసారశాఖ, స్వదేశ సంస్థానాల మంత్రిత్వశాఖలు ఆయన అధీనంలోకి...
ArticlesNewsvideos

సమాజంలో సకారాత్మక పరివర్తనే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం – శ్రీ దత్తాత్రేయ హొసబలే

తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక...
ArticlesNews

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు....
ArticlesNews

సోదరి నివేదిత – స్వాతంత్ర్య ఉద్యమము – స్వదేశీ ఉద్యమము

కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు 'హామిల్టన్' ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై...
Articles

“మహర్షి వాల్మీకి” గా అవతరించిన రత్నాకరుడు

నేడు వాల్మీకి జ‌యంతి రామాయణ మహాభారతాలు పూర్వకాలంలో భారతదేశంలోని మనుషుల ప్రవర్తన, అలవాట్లు, ఆచారాలు, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, నాగరికత ఎలా ఉన్నావో వివరిస్తాయి. ఇటువంటి పురాణాలలో అతి పురాతనమైనది రామాయణం ( అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం...
ArticlesNews

జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
1 142 143 144 145 146 196
Page 144 of 196