Articles

ArticlesNews

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్దికి..!

పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా...
ArticlesNews

కుటుంబ విలువలు

భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం కుటుంబ వ్యవస్థ....
ArticlesNews

ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం : మోహన్ భాగవత్

ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందన్నారు. నిజమైన సుఖం లోపల లేదని,...
ArticlesNews

వ్యాసుడు భాగవతం ఎందుకు రాశాడు?

వ్యాసమహర్షి వేదరాశిని విభజించాడు. విశేషంగా మహాభారత రచనను ముగించాడు. సరస్వతీ నదీతీరాన బదరికాశ్రమంలో ఏకాంతంగా కూర్చున్నాడు. అన్ని రచనలు చేసినా.. ఆయన మనసులో ఏదో అసంతృప్తి. మానవజాతికి ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయిందని మనోవ్యథ. ‘విశిష్ట రచనలు చేశాను. వేదాలు...
ArticlesNews

విద్యార్ధులు తిలకం పెట్టుకోరాదట, జైశ్రీరామ్ అనరాదట

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా ప్రాగ్‌పూర్‌ బాలాహార్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను నుదుటి మీద తిలకం పెట్టుకోరాదని, జైశ్రీరామ్ అంటూ భజన చేయరాదనీ నిషేధించారు. విద్యార్ధులు...
ArticlesNews

ఆత్మాభిమానమే ఆయుధంగా పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

( నవంబర్ 24 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి ) బ్రిటిష్ వారి చేతిలో మన దేశం బందీగా ఉన్నప్పుడు వారి అరాచకాలకు ఎదురు తిరిగి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసిన భరతమాత బిడ్డలు ఎందరో ఉన్నారు… అలాంటి వారిలో ఒకరు...
ArticlesNews

పరాక్రమానికి ప్రతీక లచిత్ బోర్ఫూకన్

( నవంబర్ 24 - లచిత్ బోర్ఫూకన్ జయంతి ) భారత్‌లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య...
ArticlesNews

మీడియా జిహాద్: మొరాదాబాద్ ఎన్నికను కవర్ చేసిన వారందరూ ముస్లిం రిపోర్టర్లే

ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే మొరాదాబాద్‌ జిల్లాలో కూడా ఉపయెన్నికలు జరిగాయి. అక్కడ మీడియా మొత్తం ముస్లింలే ఉండడంతో,...
ArticlesNews

గుడి.. గుండె

పంట ఆకలి తీరుస్తుంది. గుడి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. మనిషికొక గుండెను ఇచ్చింది ప్రకృతి. భారతభూమిలో ప్రతి పల్లెలోను ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించింది నాగరికత. మన వరకు ఆలయాలంటే అవని మీద నక్షత్రాలు. అవొక వెలుగు. అవొక దిశానిర్దేశకాలు. కాలపరీక్షకు నిలిచిన చింతనతో...
ArticlesNews

భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా.. మనమందరమూ భారతవాసులమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని పేర్కొన్నారు. శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024’’ కార్యక్రమాన్ని...
1 142 143 144 145 146 310
Page 144 of 310