బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా ముగింపు పలికేలా భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశం పిలుపిచ్చింది. బంగ్లాదేశ్...













