రేపటి తరానికి తెలిసేలా.. తెలుగు నిత్యమై వెలిగేలా..
మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి, తెలుగు రచనా సంపద, సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా నిర్వహించే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబరు 28, 29 తేదీల్లో జరగబోతున్నాయి. విజయవాడ కేంద్రంగా భాషా పరిరక్షణ కోసం ఇప్పటివరకూ ఐదు మహాసభలను దిగ్విజయంగా...














