సామాజిక సమరసత మహాత్ములు జ్యోతిరావు ఫూలే
( ఏప్రిల్ 11 - జ్యోతిరావు ఫూలే జయంతి ) సామాజిక సమరసతను నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటగా మహాత్మ అని ప్రజలచే నీరాజనాలందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే. ఈయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందరావ్, చిమానా గోవిందరావ్ దంపతులకు 1827...












