Articles

ArticlesNews

‘‘తెలుగు పాలనా భాషగా ఉండాలి’’

తెలుగు పాలనా భాషగా ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు రచయితల సంఘం,...
ArticlesNews

పంజాబీ సిక్కులను కబళించేస్తున్న క్రైస్తవం

పంజాబ్ అంటే ఒకప్పుడు సమృద్ధికి, సంస్కృతికీ పెట్టింది పేరు. అలాంటి పంజాబ్ రాష్ట్రం ఉగ్రవాదపు చీకటి రోజుల నుంచి, డ్రగ్స్ మత్తులో ఊగిన రోజుల మీదుగా ఇప్పుడు క్రైస్తవ మతమార్పిడులలోకి జారుకుంటోంది. పంజాబ్ దేశభక్తికీ, అనుపమానమైన త్యాగాలకూ పురిటిగడ్డ. అలాంటి పంచనదుల...
ArticlesNews

ఆలయాల విముక్తి కోసం జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం : వీహెచ్‌పీ

ప్రభుత్వాల నియంత్రణ నుండి హిందూ దేవాలయాలను విముక్తి చేయడానికి విశ్వహిందూ పరిషత్ డిసెంబర్ 26, గురువారం దేశవ్యాప్తంగా ప్రజా మేల్కొలుపు ప్రచారాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే మాట్లాడుతూ, హిందూ...
ArticlesNews

భారత్‌పై ‘బంగ్లా’ విషం..

ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు....
ArticlesNews

మహాకుంభమేళా 2025: ప్రయాగతో 1400 ఏళ్ళ క్రితం చైనా యాత్రికుడి అనుబంధం

తీర్థరాజంగా పేరున్న ప్రయాగరాజ్‌తో చైనా యాత్రికులకు 1400 సంవత్సరాలకు పైబడే అనుబంధం ఉంది. సామాన్య శకం 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు ష్వన్‌జాంగ్ (హుయాన్‌త్సాంగ్) ప్రయాగలో పర్యటించాడు. ఆ ప్రాంతపు ఘనమైన సంస్కృతిని, సమృద్ధినీ ప్రశంసిస్తూ తన రచనల్లో ప్రస్తావించాడు. భారతదేశంలో...
ArticlesNews

శబరిమల యాత్రలో ‘స్వామి’.. ఈ చాట్‌బాట్‌ సేవల గురించి తెలుసా..?

రళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల-మకరవిళక్కు సీజనులో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ స్వామి సేవలో తరిస్తారు. భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా...
ArticlesNews

“జనగణమన” ఆలపించి 113 సంవత్సరాలు

( డిసెంబర్ 27 - జనగణమన మొదటి సారిగా పాడిన రోజు ) భారత జాతీయ గీతంగా 1911లో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించి, మొదటి సారి పాడిన గీతం జనగణమన… 1950 జనవరి 24న రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు. నోబెల్...
ArticlesNews

అమృతోత్సవాల దిశగా కళ్యాణ ఆశ్రమం

భారతదేశం వైవిధ్యభరితమైన ప్రకృతిని మరియు సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. ఇది వందలాది గిరిజనులు లేదా ‘వనవాసుల’ భూమి కూడా. మన దేశంలోని అన్ని ప్రాచీన గ్రంథాలు/ సాహిత్యంలో వనవాసుల ప్రస్తావన కనిపిస్తుంది.భగవాన్‌ బిర్సా ముండా వంటి ఎందరో గిరిజన వీరులు...
ArticlesNews

మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..

( డిసెంబర్‌ 26 - వీర్ బాల్ దివస్ ) భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్‌ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్‌ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి...
1 130 131 132 133 134 310
Page 132 of 310