సంక్రాంతి పండగలో ముగ్గులు, భోగిపళ్ల సందడి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీటితోపాటు నిర్వహించే ప్రభల తీర్థానికీ అంతే ప్రాధాన్యం ఉంది. కనుమ రోజున జరిగే ఈ వేడుకకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ...
నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదట. ఇది చెప్పిందెవరో తెలుసా? కేరళ ముఖ్యమంత్రి పినయర్ విజయన్. కొన్ని రోజుల క్రితం హిందూ దేవతలను, పండగలను సమర్థిస్తూ హిందువుల ఓట్ల కోసం తాము కూడా ప్రయత్నాలు చేద్దామని సీపీఎం ఓ తీర్మానమే...
డీఎంకే నాయకుడు స్టాలిన్ పరిపాలనలో తమిళనాడులో మహిళలపై నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో యువతిపై సామూహిక అత్యాచారం-హత్య ఘటన ఇంకా పచ్చిగా ఉండగానే మరిన్ని దుర్ఘటనలు వెలుగు చూసాయి. 2024 డిసెంబర్ 25న కన్యాకుమారిలో 12ఏళ్ళ బాలికపై లైంగికదాడి జరిగింది....
దేవాలయాల భూములకు ధర్మకర్తగా ఉన్న హోదాను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. దేవాలయాలకు, వాటి ఆస్తులకు రాష్ట్రప్రభుత్వం యజమాని కాదని, కేవలం ధర్మకర్త మాత్రమేననీ న్యాయస్థానాలు సైతం నిర్ధారించిన సంగతిని గుర్తు చేసింది. 1987నాటి చట్టాన్ని...
ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ...
వచ్చే జనవరి నెలలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పొలమాంబ జాతరకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాన వేడుకల అనంతరం, పండుగ తొమ్మిది వారాల పాటు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్...
( జనవరి 3 - సావిత్రీ బాయి ఫూలే జయంతి ) విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన నికార్సైన స్త్రీవాది, మూఢాచారాలను ధిక్కరించి...
ప్రాచీన కాలం నుండి భారతదేశం లోక కల్యాణానికి పాటు పడుతూనే వచ్చినది. ఆ కార్యాన్ని సాధించుటకు పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని కోరుతూ, త్యాగమయ జీవితాన్ని గడుపుతూ వచ్చినది. భగవద్భక్తి, త్యాగనిరతి హిందూజాతి స్వభావమని చెప్పవచ్చు. వీటిని నాశనం చేయడానికి స్వార్థపరులైన దుష్టశక్తులెన్నో ఈ...
ఉదారవాదులో.. ఊసరవెల్లులో ఎవరైతేనేం..! వీళ్లకి రోజులు అంతా బాగాలేవు. అమెరికాలో అయితే వీళ్లకి అసలు రోజులే కావు. మసాచుసెట్స్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో ఈ మధ్య ఒక ఉదంతం జరిగింది. మిగతా ఎవరైనా అయితే మనకి అట్టే పట్టింపు...
పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచస్థాయి మహా...