Articles

ArticlesNews

సంఘ్ దూరదృష్టి, హిందూ సమాజం ఆచరణతో 140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు…

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 48 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 5)

ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు: చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది సుస్పష్టం. 1931లో ప్రీవీ...
ArticlesNews

ఫ్రాన్స్‌ లో సావర్కర్‌ని గుర్తు చేసిన ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఇందులో భాగంగా మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. అయితే, దీనికి ముందు మార్సెయిల్ నగరానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ ఐకాన్...
ArticlesNews

బీఫ్ బిర్యానీ వివాదం: గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎఎంయు అధికారులపై ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. విషయం బైటపడడంతో పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్...
ArticlesNews

సంస్కృతంపై లోక్‌సభలో వివాదం

బుధవారం నాటి లోక్‌సభ సమావేశంలో డిఎంకె ఎంపి దయానిధి మారన్ సంస్కృత భాషపై విషం చిమ్మారు. దానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీటైన జవాబిచ్చారు. భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ పట్ల డిఎంకె విద్వేషాన్ని నూరిపోస్తోందనడానికి ఆ సంఘటనే నిదర్శనంగా...
ArticlesNews

వివాదాస్పద ఆదేశాలను వెనక్కు తీసుకున్న మదురై ఆలయం ఈఓ

తమిళనాడులోని ఒక ప్రఖ్యాత ఆలయం ఈఓ ఇటీవల ఒక వివాదాస్పద ఉత్తర్వు జారీచేసారు. దానిపై హిందూ సమాజం నుంచి, భక్తులూ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఈఓ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఇది హిందూ భక్తుల,...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 4)

దేవాలయం వెర్సెస్ దర్గా : వలస పాలన కాలపు సంఘర్షణ తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900ల తొలినాళ్ళలోనే మొదలయ్యాయి. తిరుపరంకుండ్రం కొండపై యాజమాన్యం కోసం మదురై మీనాక్షి ఆలయ దేవస్థానంతో సికందర్ ఔలియా దర్గా నిర్వాహకులు గొడవలకు దిగడం...
ArticlesNews

రాజకీయంలో బడుగుల స్వరం, దామోదరం

( ఫిబ్రవరి 14 - దామోదరం సంజీవయ్య జయంతి ) దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన...
ArticlesNews

విగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం

ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ...
ArticlesNews

ఫిబ్రవరి 14… పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకుంటూ..

2019, ఫిబ్రవరి 14... ఈ దేశం, దేశభక్తులు ఎన్నటికీ మరిచిపోలేని తేదీ. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది. అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీని బాధా,...
1 114 115 116 117 118 310
Page 116 of 310