సంఘ్ దూరదృష్టి, హిందూ సమాజం ఆచరణతో 140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు…
ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 48 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో...














