దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. జనసంఖ్యలో హెచ్చుతగ్గులు దేశ స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. అందుకే పదేళ్లకోసారి జనగణన ఆధునిక పాలనకు అవసరం. ప్రజల జీవన, ఆయుప్రమాణాల గురించి తెలుసుకుని తదనుగుణంగా సంక్షేమ పథకాల అమలుకు కృషిచేస్తాయి ప్రభుత్వాలు. రామాయణ కాలంలోనూ జీవన...













