‘హైందవ శంఖారావం’ ప్రత్యేక సంచిక ప్రయాగరాజ్లో విడుదల
మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను, పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్జీ ఇవాళ ప్రయాగరాజ్లో ఆవిష్కరించారు. దేశంలోని దేవాలయాలకు...














