( మే 2 - జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి ) శ్రీ శంకరాచార్యులు 8వ శతాబ్దంలో జన్మించారు, ఆయన జన్మస్థలం కేరళ అని నమ్ముతారు. ఆయన తండ్రి పేరు శివగురు. ఆయన అసలు పేరు శంకర్, కానీ ఆయన శ్రీ...
కంచి కామకోటి పీఠం పరంపరలో భాగంగా తదుపరి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో సత్య చంద్రశేఖరేంద్ర శంకరాచార్య స్వామిజీ సన్యాస దీక్షను స్వీకరించారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచిపీఠం పరంపరలో భాగంగా బాధ్యతలు...
( ఏప్రిల్ 30 - అక్షయ తృతీయ ) అనంత శుభఫలితాలను ఇచ్చేదిగా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను సంభావిస్తారు. ఇది సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు. అక్షయం అంటే క్షయం లేనిది, నిరంతరం వృద్ధి...
( ఏప్రిల్ 30 - సింహాచల క్షేత్ర చందనోత్సవం ) హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహస్వామి కలసి వెలసిన క్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుడు, చతుర్ముఖ బ్రహ్మ తదితరులతో కూడా పూజలందుకున్న ఈ వరాహనరసింహుడు భక్తుల పాలిట కొంగుబంగారం. స్థానికులు...
( ఏప్రిల్ 30 – బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
భారతదేశాన్ని అఫ్ఘానిస్తాన్లా మార్చే ప్రయత్నం చాప కింద నీరులా సాగిపోతోంది. సార్వభౌమాధికారం కలిగిన భారత్లో వందలాది షరియా కోర్టులు నడుస్తున్నాయంటే నమ్మక తప్పదు. మొన్న పశ్చిమ బెంగాల్లో షరియా చట్టం మేరకు ఒక ముస్లిం వనితను నడిరోడ్డు మీదే కొరడాలతో కొట్టారు....
( ఏప్రిల్ 29 - పరశురామ జయంతి ) పరశు అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తిసంపత్తులు కలసి అవతరించిన రూపమే పరశురాముడు. భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడు...
( ఏప్రిల్ 28 - కాళ్లకూరి నారాయణ రావు జయంతి ) 'కావ్యేషు నాటకం రమ్యం' అని పండిత వాక్కు. సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తిమంతమైన సాధనం. ప్రజల హృదయాలను సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. నాటకాన్ని...
‘‘గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత అకాంక్షలకన్నా సమష్టి మేలుకే ప్రాధాన్యమిస్తాయి, కాబట్టి మానవాళి భవితవ్యం ఉజ్జ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న...