బాల రామయ్య ప్రసాదం పేరుతో భారీ మోసం..
అయోధ్యలో కొలువుదీరిన బాల రామయ్యని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే భక్తుల విశ్వాసాన్ని అలుసుగా తీసుకుని బాల రామయ్య ప్రసాదం పేరుతో రూ.3.85 కోట్ల మేర మోసం చేశాడు. అవును ఆన్లైన్ లో ప్రసాద పంపిణీ అంటూ ప్రసాద కుంభకోణం...













