News

12 లక్షల దీపాలతో వారణాసిలో గంగా హారతి

712views

వార‌ణాసి: వారణాసిలో కార్తీక పౌర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. తొలిసారి బాలికలు, మహిళలు ముఖ్య పూజారుల హోదాలో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగానదికి మహా హారతి ఇచ్చారు. 12 లక్షల దీపాల వెలిగించారు. వందల సంఖ్యలో భక్తులు కాశీ ఘాట్​లో దివ్వెలను వెలిగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి