12 లక్షల దీపాలతో వారణాసిలో గంగా హారతి
వారణాసి: వారణాసిలో కార్తీక పౌర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. తొలిసారి బాలికలు, మహిళలు ముఖ్య పూజారుల హోదాలో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగానదికి మహా హారతి ఇచ్చారు. 12 లక్షల దీపాల వెలిగించారు. వందల సంఖ్యలో భక్తులు కాశీ ఘాట్లో దివ్వెలను...
