News

కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

463views

మ్ముకశ్మీర్​లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్​ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్​ అలి షా గిలానీ మృతదేహంపై పాక్​ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం జెండా భౌతికకాయంపై కప్పడం, భారత వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి