
1.1kviews
నేటి ఉదయం బీహార్లోని బంకా జిల్లాలోని మదర్సాలో బాంబు పేలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాంతో మదర్సా భవనం పూర్తిగా దెబ్బతింది. దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని పిలిచినట్లు బంకా పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
Source : Organiser.





