News

దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

481views

దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting .com/main/booking వెబ్సైట్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.