దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట
దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting...