archiveLord Balaji

News

దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting...
News

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని...
News

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు...
News

మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మార్చి 18 నుండి 23వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. మార్చి 18వ తేదీన...
News

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ...
News

డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే...