archiveLORD VENKATESWARA

News

గొలగముడిలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి సమారాధన

* వేలాదిగా పాల్గొన్న యానాది సోదరులు సర్వ జనుల సంక్షేమం కోరే మన హైందవ ధర్మం ప్రపంచానికే ఆదర్శవంతమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య అన్నారు. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో శనివారం...
News

దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting...
News

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని...
News

కొండల రాయుడికి నైవేద్యంగా తేళ్ళు

కర్నూలు జిల్లాలో వింత ఆచారం... పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. వేడుకల వేళ...
News

శ్రీ వేంకటేశ్వర స్వామి సమారధన పోస్టర్ల ఆవిష్కరణ

యానాదుల ధర్మ జాగరణ వేదిక, సింహపురి వైద్య సేవా సమితి (జై భారత హాస్పిటల్) నెల్లూరు ల సంయుక్త ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా శ్రీ వెంకయ్య స్వామి దివ్య క్షేత్రం గొలగమూడిలో ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి యానాదుల...
News

మార్చి 18 నుండి 23వ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మార్చి 18 నుండి 23వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. మార్చి 18వ తేదీన...
News

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
News

దేశవ్యాప్తంగా వెంకన్న ఆలయాలు – తితిదే నిర్ణయం

శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ శ్రీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. వచ్చే 18...
1 2
Page 1 of 2