archive#China border

News

భారత సైన్యానికి అధునాతన బోట్లు

న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35...
News

చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం

నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం న్యూఢిల్లీ: భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్​ప్రదేశ్​లోని కురుంగ్​ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.....