చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం
నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.....
