వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి...