archiveTirupati

News

వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి...
News

టీటీడీలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు

తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానంలో పొరుగు సేవల విధానంలో సెక్యూరిటీ గార్డుల కొరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలు, విద్యాసంస్థలు ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం.. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ...
News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం...
News

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

తిరుప‌తి: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి...
News

శ్రీవారి స్నపనం కోసం విదేశీ ఫ‌లాలు!

తిరుప‌తి: దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, అలానే ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి, అమెరికా నుండి...
News

నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

తిరుప‌తి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి...
News

ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారనున్న భారత్

తిరుపతి: ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని...
News

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో కళారూపాల ప్రదర్శన

 పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి క‌ళాకారులు రాక‌ మొత్తం 88 క‌ళాబృందాలు జాన‌ప‌ద క‌ళారూపాల‌కు పెద్ద‌పీట‌ తిరుప‌తి: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూప‌మైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌ళారూపాలు భ‌క్తుల‌కు...
News

డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం

తిరుప‌తి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్‌, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
1 2 3 6
Page 1 of 6