archiveMuslim

News

ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు

వేల్స్ : క్రైస్తవం అధికారిక మతంగా గల యూకేలో ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య అక్కడి జనాభాలో సగాని కంటే దిగువకు పడిపోయింది. మరోవంక, ముస్లింల జనాభా పెరుగుతున్నది 2021 సెస్సెస్ లెక్కల ప్రకారం జనాభాలో 46.2 శాతం మంది...
News

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు

మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క...
ArticlesNews

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు

నేడు జయంతి సందర్భంగా.... భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్...
News

యువతిని హత్య చేసిన ముస్లిం యువకుడు!

బుడేల్: చండీగఢ్​లోని బుడేల్​లో​ ఘోరం జరిగింది. 18 ఏళ్ళ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు...
News

బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు

కతిహార్: లవ్​ జిహాద్​పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్ళి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. పోలీసుల కథనం...
News

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!

లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ...
News

అది జిహాదీ ఉగ్రదాడి!

కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్...
News

రైలులో నమాజ్‌!(వీడియో)

ఖుషీనగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ముస్లిం పురుషులు నమాజ్ చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వీడియోను పరిశీలించాలని తెలిపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి ఈ వీడియోను తీశారు. https://twitter.com/i/status/1583699111404253184 Source: Organiser...
News

కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు… సయ్యద్ ముయిన్‌ అరెస్టు

యశ్వంత్‌పూర్: ఈ ఏడాది సెప్టెంబర్ 30న నోటిఫై చేసిన కర్ణాటక మతస్వేచ్ఛ రక్షణ చట్టం కింద కర్ణాటక రాష్ట్ర పోలీసులు తొలి కేసు నమోదు చేశారు. యశ్వంత్‌పూర్ పోలీసులు నిన్న (అక్టోబర్ 13) చట్టంలోని సెక్షన్ 5 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు...
News

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

కొప్పాల్: ఒక ముస్లిం యువకుడు తాను కొన్న పొలంలో తొలిసారి పండించిన పంటను హిందూ మఠానికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన విశాల దృక్పథంతో కులమతాలకతీతంగా ఆలోచించి రూ.30,000 విలువైన.. 16 క్వింటాళ్ల పంటను మఠానికిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు....
1 2 3 12
Page 1 of 12